Odisha: ఇంట్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగటంతో మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. ఈక్రమంలో ఆమె మాట్లాడకుండా కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె శరీరం నుంచి ఎలాంటి కదలిక గానీ, ఉలుకు పలుకు గానీ లేదు.
Viral news: మంగళవారం పర్లాకిమిడి జిల్లా హెడ్క్వార్టర్స్ హాస్పిటల్ (డిహెచ్హెచ్)లో ఒక మహిళ డాక్టర్ ను దూషిస్తు దాడికి పాల్పడింది. ఈ ఘటనపై ప్రస్తుతం స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు.
Kharge Last Election Comments: దేశంలో రానున్న లోక్సభ ఎన్నికలు చివరివి కాబోతున్నాయని.. ఆ తర్వాత దేశం మొత్తం నియంత పాలనే ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగవుతుందని హెచ్చరించారు.
Black tigers: అరుదుగా కనిపించే వాటిలో నల్ల పులులు ఒకటి. ఇవి మనదేశంలో కేవలం ఒడిశాలో మాత్రమే కనిపిస్తాయి. తాజాగా ఈ పులులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మొన్నే కేంద్ర ప్రభుత్వం DA పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇపుడు కొన్ని రాష్ట్రాలు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
Bike Theft Cases: విశాఖపట్నం: చోరీకి గురవుతున్న బైకుల వెనుక సినిమా తరహాలో క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి అని తెలిస్తే ఎవరైనా షాక్కి గురవ్వాల్సిందే. ఏజెన్సీతో పాటు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో బైకులు దొంగిలించి, ఆ తరువాత వాటిని తీసుకెళ్లి అనుమానం రాకుండా ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేసినట్టు అల్లూరి జిల్లా కొయ్యూరు పోలీసులు తెలిపారు.
Chariot Catches Fire: అగర్తల: భారీ భక్తజన సందోహం మధ్య జగన్నాథ స్వామి వారిని రథంపై ఊరేగిస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రథంపై భాగం హై టెన్షన్ వైరుకి తగిలి విద్యుదాఘాతానికి గురవడంతో పాటు మంటలు చెలరేగిన గురైన దుర్ఘటనలో ఏడుగురు చనిపోగా మరో 18 మందికి గాయాలయ్యాయి.
Odisha Bus Accident Latest Update: ఒడిశాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద ఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
Coromandel Express Horrific Video: కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీల్లో ఒక బోగీలో స్వీపర్ బోగీని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలోనే రైలు ప్రమాదానికి గురైంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి 25 సెకన్ల ముందు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ దక్కింది. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా కోర్టును ఆరు వారాల బెయిల్ కోరగా.. రెండు వారాలు మంజూరు చేసింది.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై న్యాయ పోరాటం చేస్తున్న శేజల్ మకాం ఐదురోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య జైలుకు వెళ్లిన తరువాతే తాను తిరిగి వస్తానని చెప్పారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన శేజల్.. న్యాయం పోరాటం చేస్తున్నారు.
Odisha Train Accident: ఒడిషాలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలాసోర్ దుర్ఘటనలో 275 మంది దుర్మరణం పాలైన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా జాజ్పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మరో దుర్ఘటన జరిగింది.
IRCTC 35 Paise Railway Travel Insurance: కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. వీరందరికీ ఐఆర్సీటీసీ ట్రావెల్ ఇన్సురెన్స్ వర్తిస్తుందా..? ప్రభుత్వం ఎంత నగదు అందజేయనుంది..? వివరాలు ఇలా..
Odisha Train Accident: ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు.
Odisha Train Accident Update: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పూర్ ఎక్స్ప్రెస్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 200 దాటగా, క్షతగాత్రుల సంఖ్య 1000 దాటింది.
Update on Coromandel Express Train Accident: కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తుండగా బహనగ సమీపంలోకి రాగానే పట్టాలు తప్పి అవతలి రైలు పట్టాలపైకి వెళ్లింది. దురదృష్టవశాత్తుగా అదే సమయంలో యశ్వంతపూర్ నుంచి కోల్ కతా వెళ్తున్న రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొనడం మరో ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో 288 మంది మరణించారు.
Coromandel Express Train Accident: ఒడిషాలో.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ మరో గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ క్రమంలో 233 మంది మరణించగా.. 900కి పైగా గాయపడ్డారు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మన దేశంలో పేదలకు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పటికీ.. అవి పూర్తిగా కింద స్థాయి వరికి చేరటం లేదు. ఈ వీడియోలో కూడా అదే నిరూపితం అవుతుంది. 70 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ కోసం పడుతున్న పాట్లు అంతా - ఇంతా కాదు.
AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Odisha Health Minister Dies: ఒడిశాలో తీవ్ర విషాదం నెలకొంది. ఏఎస్ఐ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మంత్రి నబ కిశోర్ దాస్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారించాలని క్రైమ్ బ్రాంచ్ను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.