Tirumala: తిరుమల లేఖలపై యుద్ధం.. చంద్రబాబును తెలంగాణకు రానివ్వం

Telangana MLA Anirudh Reddy: తిరుమల ఆలయంలో సిఫారసు లేఖల అంశంపై మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సిఫారసు లేఖలను అంగీకరించకుంటే చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వమని ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Oct 24, 2024, 12:30 AM IST

Video ThumbnailPlay icon

Trending News