Uttar Pradesh: ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ( 7 dead) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.

Last Updated : Dec 16, 2020, 12:29 PM IST
  • ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
  • ఈ ప్రమాదంలో ఏడుగురు ( 7 dead) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.
  • మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
Uttar Pradesh: ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

Uttar Pradesh Road Accident: 7 dead: లక్నో‌: ఉత్తరప్రదేశ్‌ ( Uttar Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ( 7 dead) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో బుధవారం ఉదయం బస్సు, గ్యాస్ ట్యాంకర్‌ ( bus and  gas tanker collided) ఢీకొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చాలమంది గాయపడ్డారు. 

సమచారం అందుకున్న ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు సంఘటనా ( Road Accident ) స్థలానికి చేరుకోని సహాయక చర్యలను చేపట్టారు. పోలీసులు (UP Police) క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే లారీని యూపీ రోడ్ వేస్‌కు చెందిన బస్సు ఓవర్‌టెక్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు

ఈ ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. Also read; Andhra Pradesh: లారీని ఢికొన్న బైక్.. ముగ్గురు యువకుల మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News