COVID-19 in AP: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు లేటెస్ట్ అప్‌డేట్స్

COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో శనివారం కొత్తగా 2,174 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 18 మంది కరోనాతో (Corona) చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,52,513 కు చేరుకోగా... కరోనా వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 13,241 మందికి పెరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2021, 01:13 AM IST
COVID-19 in AP: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు లేటెస్ట్ అప్‌డేట్స్

COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో శనివారం కొత్తగా 2,174 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 18 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,52,513 కు చేరుకోగా... కరోనా వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 13,241 మందికి పెరిగింది. 

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ (AP Health bulletin) ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 2 కోట్ల 40 లక్షల 50 వేల 103 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Also read : YS Viveka's murder case: వైఎస్ వివేక హత్య కేసుతో సంబంధం లేదు: ఎర్ర గంగి రెడ్డి

గత 24 గంటల్లో కరోనావైరస్‌తో మృతి చెందిన వారి విషయానికొస్తే.. కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చొప్పున కరోనా వైరస్‌తో (COVID-19) మృతి చెందారు.

Also read : Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం ఇకపై మరింత ఉధృతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News