గాల్వన్ లోయ (Galwan Valley)లో జూన్ నెలలో చైనా సైనికుల దురాగతానికి 14 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. తమకే పాపం తెలియదని చెప్పిన చైనా తాజాగా కుయుక్తులు పన్నుతోంది.
China pulls back troops from LAC | చైనాకు చెందిన 59 యాప్స్పై భారత్లో నిషేధం విధించడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించడంతో కంగుతిన్న చైనా ఎట్టకేలకు తలొగ్గింది.
PM Modi On Mann Ki Baat | మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ పొరుగు దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ మీద కన్నెస్తే ఉపేక్షించేది లేదని, గతంలో ఉన్న భారత్ కాదని, ఇప్పుడు పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
గాల్వన్ లోయ(Galwan Valley)లో వారం రోజుల కిందట జరిగిన ఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్ బికుమళ్ల సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే తమ జవాన్ల మరణాలపై నోరు విప్పకుండా కాలయాపన చేస్తున్న చైనా ఎట్టకేలకు స్పందించిది. కానీ 1962 యుద్ధాన్ని మరోసారి రిపీట్ చేస్తామంటూ హెచ్చరికలు పంపడం గమనార్హం.
గాల్వన్ లోయ వివాదం ఘటనలో కొంత మంది భారత సైనికులు, ఉన్నతాధికారులను చైనా బంధించింది. అయితే చైనాతో ఉన్నతాధికారులు మూడుసార్లు భేటీ ఫలితంగా 10 మంది భారత జవాన్లు వారి చెర నుంచి విముక్తి పొందారు. భారత్, చైనాల మధ్య పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.
Names of the Indian Army Soldiers Martyred in Galwan Valley | సరిహద్దులో దేశం కోసం పోరాడుతూ 20 మంది భారత సైనికులు తమ ప్రాణాల్ని అర్పించి అమరులయ్యారు. గాల్వన్ లోయలో చైనా బలగాలతో పోరాడుతూ అమరులైన 20 మంది జవాన్ల వివరాలను కేంద్రం ప్రకటించింది.
Galwan Valley | గాల్వన్ లోయలో జరిగిన కాల్పుల ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులుకాగా, చైనా మాత్రం కుయుక్తులు ప్రదర్శిస్తోంది. మరో కీలక ప్రకటనతో అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తోంది. గాల్వన్ లోయ తమ ప్రాంతమేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.