Jai Palestine slogans in parliament: ఎంపీ అసదుద్దీన్ ఇటీవల పార్లమెంట్ లో ప్రవర్తించిన తీరు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీల ప్రమాణ స్వీకారం వేళ అసద్ .. ఏకంగా పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు.
Hyderabad Lok Sabha Election Result 2024: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో మరోసారి పతంగి ఎగిరింది. అత్యంత ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ఘోర పరాభవం ఎదురవగా.. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ విజయం సాధించారు.
Hyderabad Lok Sabha Election Result 2024 BJP vs AIMIM Party Who Will Winning: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతోంది. అత్యంత ఉత్కంఠ రేకిస్తున్న ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలత విజయం సాధిస్తారా? సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్కు భారీ షాక్ తప్పదా?
Hyderabad Lok Sabha Exit Polls: లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హైదరాబాద్ లోక్సభ స్థానంపై ఆసక్తి ఉంది. అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేయడం ఆసక్తికర పోరు సాగింది. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారో సర్వే సంస్థలు ఇవే చెప్పాయి.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Asaduddin Owaisi Abused In Election Campaign: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంపై రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి గెలుస్తున్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత ప్రస్తుత అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి తొలిసారి గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ మాధవీలతను బరిలోకి దింపడంతో అసద్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలో అసద్ సహనం కోల్పోయి ముస్లింలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో కొందరిపై బూతు పురాణం అందుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మజ్లీస్ నేత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. మలక్పేట పరిధిలోని మూసారాంబాగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు పండితులు ఆయనకు తమ మద్దతు తెలిపారు.
Asaduddin Owaisi Supports To YSRCP In AP Elections: ఏపీ ఎన్నికల వ్యవహారంపై తెలంగాణకు చెందిన కీలక నాయకుడు, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఓ పార్టీకి అసద్ మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయనే గెలుస్తాడని ప్రకటించారు.
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐఎంఐఎం పార్టీ లోక్సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రను తిప్పికొట్టారు. పొరపాటున మాధవీలత గెలిస్తే హైదరాబాద్ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ఓట్లతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
Asaduddin Owaisi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలో వస్తే బీజేపీ-జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Asaduddin Owaisi Strong Counter To Narendra Modi On Muslim Population: సంతానోత్పత్తిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ముస్లింలే అత్యధికంగా కండోమ్లు వాడుతున్నారని తెలిపారు.
MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ నవమి శోభయాత్రలో గౌలీగూడలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత గాల్లో బాణం ఎక్కుపెడితే ఆమె మీద కేసు పెట్డడం ఏంటని అన్నారు. పక్కాగా మసీదువైపు ఎక్కుపెట్టిందని ఎలా చెప్తారంటూ కూడా రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
Hyderabad Parliament Constituency: సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీ హవా ఉన్నా.. రాష్ట్రం మొత్తం ఎలాంటి పరిణామాలు సంభవించిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గత 4 దశాబ్దాలుగా ఏఐఎంఐఎం పార్టీ (AIMIM) అప్రతిహత విజయం సాధిస్తూ వస్తోంది. కానీ 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఒవైసీకి బీజేపీ అభ్యర్ధి మాధవి లత నుంచి గట్టి పోటీ ఎదుర్కొబోతున్నట్టు పలు సర్వేలు ఘోషిస్తున్నాయి.
CAA Protest: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఏఏ అమలుపై తమకు అభ్యంతరాలున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
Opposition Parties Slams On Modi Over CAA: అనూహ్యంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు మోదీ చేసిన పనిని మమత, అసద్, విజయన్ తదితర నేతలు ఖండించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.