GHMC Mayor Gadwal Vijayalakshmi: గత ఏడాది డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్గా విజయం సాధించడం తెలిసిందే.
Telangana CM KCR Guidance To GHMC Mayor Gadwal Vijayalakshmi: నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు
GHMC Mayor elections: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల విషయంలో TRS party, MIM party మాట ఒక్కటేనని BJP ముందు నుంచి చెబుతున్న మాట నేడు జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికతో నిజమైందని బీజేపి కార్పోరేటర్స్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ మధ్య పొత్తు లేదని ఒకరిపై మరొకరు పరస్పరం ప్రత్యారోపణలు, దూషణలు చేసుకున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు.. ఇవాళ ఎలా కలిసిపోయాయని BJP కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
BJP slams CM KCR over his Kukka remarks on women: నాగార్జున సాగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి స్టేజీ వద్దకు వచ్చిన మహిళలపై సీఎం కేసీఆర్ దురుసుగా మాట్లాడటాన్ని బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నాగార్జున సాగర్ సభలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపైకి అక్కడే ఉన్న TRS party కార్యకర్తలను ఉసిగొల్పే విధంగా CM KCR వ్యవహరించారని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
YS Sharmila new party in Telangana: తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తానని ప్రకటించి, అవసరమైతే కొత్త పార్టీ ఏర్పాటుకైనా సిద్ధమేనని రంగంలోకి దిగిన YS Sharmila వెనుకున్నది టీఆర్ఎస్, బీజేపి పార్టీలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే Jagga Reddy ఆరోపించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధినేత CM KCR తో పాటు MIM పార్టీలు రెండూ బీజేపి డైరెక్షన్లోనే నడుస్తున్నాయని ఆరోపించిన జగ్గా రెడ్డి... కొత్తగా ఆ జాబితాలో వచ్చి చేరిన ఈ మూడో మనిషే వైఎస్ షర్మిల అని అన్నారు.
Minister Harish Rao comments on YS Sharmila's new party హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.. రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి YS Sharmila చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
Who Is Eligible For EWS Certificate: అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మరోసారి ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై చర్చ మొదలైంది. అయితే ఎవరెవరికి EWS Reservations వర్తిస్తాయో తెలుసుకోండి.
EWS Reservations In Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) ఇకనుంచి పది శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతాయని సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి పదవి..నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై ఆయన మాట్లాడారు. కొంతమందికి పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.
Job Vacancies In Telangana Govt : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగుతుండగా, మరోవైపు నిరుద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. లక్షల్లో ఖాళీలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం 30 శాతం ఖాళీలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది.
PRC Report likely To Release Today In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఎంతమేర ఇవ్వనున్నారు, వారి పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఉద్యోగాలు పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
Telangana New IT Policy: తెలంగాణలో నూతన ఐటీ పాలసీ రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ ఐదేళ్లు పూర్తి కావస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని..మంత్రి కేటీఆర్ తెలిపారు.
COVID-19 Vaccine: Telangana Govt Key decision Over Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు సజావుగా సాగుతున్నా ఇంకా అనుమానాలు వీడటం లేదు. దీంతో ఏకంగా వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.
Dharani Portal In Telangana: తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గతేడాది వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం తెలిసిందే.
CM KCRs Bhupalapalli Tour Cancelled: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి పర్యటన వాయిదా పడింది. అయితే అనారోగ్య కారణాలతో భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
CM KCR's health condition | హైదరాబాద్: సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్లో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలు ముగిశాయి. సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డా. ఎం.వి. రావు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరితిత్తుల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉందని డా. ఎం.వి. రావు తెలిపారు.
Justice Hima Kohli Sworn As CJ Of Telangana High Court: తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీజే హిమా కోహ్లీతో గురువారం ప్రమాణం చేయించారు.
Balka Suman On Bandi Sanjay Kumar: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను అవహేళ చేస్తూ మాట్లాడుతుంటే ఊరుకునేది లేదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని హెచ్చరించారు.