Nitish Kumar Oath as Bihar CM: బిహార్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ దుందబి మోగించింది. ఈ నేపథ్యంలో బిహార్ లో నితిష్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. నితీష్ కుమార్ 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ, ఎల్జేపీ, హెచ్ఏఏ పార్టీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
bihar election result 2025: బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించే దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో అలీనగర్ కు చెందిన మైథిలీ ఠాకూర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించారు. ఎన్డీయే అభ్యర్థిపై విజయం సాధించారు.
Bihar Assembly Election Result 2025 LIVE: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పై దేశ ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లను లెక్కించనున్నారు. అన్ని ఓటింగ్ లెక్కింపు కేంద్రం వద్ద రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
Prashant Kishore in Bihar Election Result 2025: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. బిహార్లోని కులం, మతాలకు అతీతంగా ఓటు వేయాలని ఎన్నికల అజెండాగా తీసుకెళ్లినా.. అక్కడ ఖాతా తెరవడం కష్టంగా మారింది.
Bihar Election Result 2025: బిహార్ ఎలక్షన్స్ లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతుంది. బీజేపీ, జేడీయూ కూటమి మెజారిటీ మార్క్ దాటి రెండింట మూడొంతల మెజారిటీని దాటి ఆధిక్యంలో దూసుకుపోతుంది. అంతేకాదు గత 60 యేళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
Mukhyamantri Mahila Rojgar Yojana: మహిళలను ఆర్థికంగా సాధికారత సాధించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్య తీసుకుంది. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద, ప్రతి కుటుంబం నుండి అర్హత కలిగిన ఒక మహిళకు స్వయం ఉపాధికి మద్దతుగా రూ. 10,000 గ్రాంట్ ఇవ్వనున్నారు. ఈ పథకం సెప్టెంబర్ 26న ప్రారంభించనున్నారు.
బీహార్ ఎన్నికల ఎన్నికల ( bihar election ) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ (BJP) మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా తయారు కాని వ్యాక్సిన్ను ఎలా ఉచితంగా అందిస్తారంటూ ఎన్డీఏ కూటమిని విపక్షపార్టీలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కీలక ప్రకటన చేశారు.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది.
బీహార్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మహాకూటమి దళానికి (RJD-Congress-Left) శుభవార్త వచ్చినట్టే వచ్చి.. మళ్లీ నిరాశలో మునిగేలా చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.
బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
జబ్ తక్ సమోసామే ఆలూ రహేగా..తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా… ఇప్పటివారికి ఈ మాటలు గుర్తున్నాయో లేదో గానీ లాలూ తరచూ చెప్పిన మాటలివి. అటువంటిది బీహార్ రాజకీయాల్లో తొలిసారి లాలూతో పాటు మరో ఇద్దరు కీలకనేతల్లేకుండానే రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి.
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేసింది.
బీహార్లో ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అదే రాష్ట్రంలోని ఉజియర్పూర్ లోక్ సభ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్తో జీ హిందుస్తాన్ కాసేపు ముచ్చటించి అక్కడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. కేంద్రంపై ప్రస్తుతం బీహార్లో ఎటువంటి అభిప్రాయం వినిపిస్తోంది ? బీహార్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి ? బిహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండనున్నాయి ? ఎవరెవరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొని ఉందనే అంశాలను మా జీ హిందుస్తాన్ యాంకర్ మాధురి కలాల్ ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.