Chandrababu Naidu As Chief Minister First Sign On Which Promise: గత ప్రభుత్వం మోసం చేసిందని నిరుద్యోగులంతా పట్టం కట్టడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు. మరి ఆయన ప్రమాణస్వీకారం రోజు తమ కల నెరవేరుస్తారా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్లో కొత్త వాహనాలు చేరాయి.
Forming TDP BJP JanaSena New Govt Pawan Kalya Playing Key Role As Depty Chief Minister Pawan Kalyan Dy CM: బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ, బీజేపీ కూటమిలో ఉన్న జనసేన కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ఆ పార్టీ అధి నాయకుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతాడని తెలుస్తోంది.
Chandrababu Naidu New Convoy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడుకు భారీ కాన్వాయ్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్లోకి కొత్త వాహనాలు వచ్చి చేరాయి. నలుపు రంగంలో ఉన్న 11 వాహనాలు ఇంటిలిజెన్స్ బృందం పరిశీలిస్తోంది.
Chandrababu naidu: విశాఖ శారదా పీఠాధి పతి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎంతో ఫెవర్ గా ఉండేవారని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు.
Modi 3.0 Oath: మోదీ మూడోసారి ప్రధానిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. తొలుత జనసేన పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేలో కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.
Free bus scheme: మహిళలకు టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రచారం నిర్వహించింది. దీనిపై ఇప్పుడు చంద్రబాబు సాధ్యాసాధ్యాల మీద అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Modi 3.0 cabinet: ఏపీ నుంచి మోదీ కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ నుంచి ముగ్గురికి స్థానం కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ లకు కేంద్రంలో చోటు లభించింది.
Ramoji rao funeral: రామోజీరావు అంత్యక్రియలకు భారీ ఎత్తున సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన బతికుండగానే ప్రత్యేకంగా సమాధిని సైతం నిర్మించుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.
Loksabha election results 2024: దేశంలో మోదీ ప్రమాణ స్వీకరానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు సాయంత్రం (ఆదివారం) మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Loksabha election results 2024: జనసేన పవన్ కళ్యాన్ కు ఢిల్లీ లో ఏర్పడబోయే మోదీ క్యాబినేట్ లో కీలక మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏపీ ప్రజలు మాత్రం.. పవన్ తమకు అందుబాటులో చంద్రబాబు క్యాబినేల్ ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
Ramojirao Death: ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్ రామోజీ రావు అకాలమరణం తనను ఎంతగానో కలచి వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చంద్రబాబు రామోజీరావుకు ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.
Delhi politics: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాలో ఢిల్లీ రాజకీయాలు శాసిస్తానని, దేశ్ కీ నేత అవుతానంటూ ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా.. ప్రత్యేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కూడా పావులు కదిపారు.
How To Chandrababu Naidu Fullfil Super Six Promises To Public: బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా? లేక తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలే ఎదుర్కొంటారా?
Narendra Modi Praises On JanaSena Chief Pawan Kalyan At NDA Meet: ఏపీ ఎన్నికల్లో వంద శాతం ఫలితం పొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రశంసించారు.
Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే.
ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో రాబోయే మోడీ క్యాబినేట్ లో తెలుగు దేశం పార్టీ కీలక శాఖలు కోరుకునే అవకాశాలున్నాయి.
Govt Of Andhra Pradesh Dismissed 40 Govt Advisers: గత ప్రభుత్వంలో పరిపాలనపై పెత్తనం చేసిన సలహాదారులను తాజాగా ఏపీ ప్రభుత్వం తొలగించింది. 40 మందిని సలహాదారుల పదవి నుంచి తప్పించింది.
Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
Chandrababu Naidu and Nitish Kumar: ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. బీజేపీకి బంపర్ మెజార్టీ రాకపోవడంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.