Year End 2024: రాజకీయాలైనా, క్రీడలైనా, సినిమా పరిశ్రమ అయినా.. ఈ సంవత్సరం చాలా మంది పెద్ద దిగ్గజాలు ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఈ సెలబ్రిటీల నిష్క్రమణతో లక్షలాది మంది అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రతన్ టాటా నుంచి రామోజీ రావు వరకు ఎంతో మంది ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఈ లోకాన్ని వీడారు. ఈ దిగ్గజాల గురించి తెలుసుకుందాం.
Ramoji rao funeral: రామోజీరావు అంత్యక్రియలకు భారీ ఎత్తున సినీ, రాజకీయ రంగప్రముఖులు పాల్గొన్నారు. ఆయన బతికుండగానే ప్రత్యేకంగా సమాధిని సైతం నిర్మించుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.
Ramoji rao: ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీల అధినేత రామోజీ రావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.
Ramoji rao funeral at ramoji film city pa
Ramojirao Death: ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్ రామోజీ రావు అకాలమరణం తనను ఎంతగానో కలచి వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చంద్రబాబు రామోజీరావుకు ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.
Ramoji Rao introduced heroes List: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
Ramoji Rao: రామోజీ రావు ఇది ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఈనాడు పేపర్ తో అంచలంచెలుగా ఎదిగి తెలుగు రాజకీయాలను తన కలంతో శాసించిన అక్షర శిల్పి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఈ రోజు ఉదయం కన్నుమూసారు. ఆయన మరణంతో తెలుగు పత్రికా రంగం పెద్ద దిక్కును కోల్పోయింది.
Ramoji Rao Death News Live Updates: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్ రామోజీరావు కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుది శ్వాస విడిచిన రామోజీరావు జీవితం, ప్రస్థానం, కుటుంబ నేపధ్యం గురించి కొన్ని విషయాలు..
Ramoji Rao Biography: ఈనాడు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అధిపతి రామోజీ రావు ఈరోజు ఉదయం 3.45 నిమిషాలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయస్సు రీత్యా వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఆయన మరణానికి ప్రధాన కారణం
Eenadu Group Chairman Ramoji Rao Hospitalised: తీవ్ర అస్వస్థతకు గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆస్పత్రిలో చేరారు. ఆయన హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
Ramoji Rao Revanth Reddy Meet: ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. అకస్మాత్తుగా ఫిల్మ్ సిటీని ఆయన సందర్శించడం మీడియాలో సంచలనం రేపుతోంది.
APCID Notices: మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో ఏపీసీఐడీ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. మరోసారి సీఐడీ విచారణకు హాజరు కావల్సిందిగా కోరుతూ సీఐడీ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Nara Lokesh Met Ramoji Rao:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న క్రమంలో రామోజీరావును కలిసి ఆశీసులు తీసుకున్నారు. ఆ వివరాలు
MP Vijaysai Reddy Hot Comments:విశాఖ భూములపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రచ్చ రచ్చ సాగుతోంది తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, మీడియాలో వస్తున్న కథనాలపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ, రామోజీ రావును టార్గెట్ చేస్తూ సంచలన ప్రకటన చేశారు. టీవీ ఛానల్ ను పెట్టబోతున్నానని ప్రకటించారు.
Ramoji Rao Dinner Meeting with Nara and Nandamuri Familiesat Ramoji Film City: రామోజీరావు సమక్షంలో నందమూరి-నారా కుటుంబాల భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Speaking to the media at the YSRCP headquarters in Tadepalli on Monday afternoon, the Housing Minister questioned the media baron and Eenadu Paper founder Ramoji Rao about whether he could not see the development being undertaken in the State of Andhra Pradesh. Speaking further he alleged that all that Ramoji Rao could see were lies and was limited to these lies propagated by the TDP
కరోనామహమ్మారిపై పోరాటానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుభారీ విరాళం (Ramoji Rao Corona Donation) ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.