Chiranjeevi Rajya Sabha: మరోసారి రాజ్యసభకు చిరంజీవి వెళ్లనున్నారా..? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దల నిర్ణయానికి చిరు ఓకే చెప్పారా ? అంటే ఔననే అంటున్నాయి దిల్లీలోని రాజకీయ వర్గాలు.
Chiranjeevi : చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవిని ఢీ కొట్టే ప్రతినాయకుడి పాత్రలో తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్కు ఎంపికైన నేపథ్యంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. తన జెర్సీని గిఫ్ట్ గా అందజేశాడు.
Padma Vibhushan Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2024 గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు.. మాజీ ఉప రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది. వీరిద్దరికి ఒకేసారి అవార్డులు ఇవ్వడం వెనక రాజకీయ ప్రాధాన్యత ఉందా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
Upasana Konidela: అవును ఆ ఘనత అందుకున్న ఫ్యామిలీ మాదే అంటోంది మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. తాజాగా మామయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇంట్రెస్ట్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది.
Niharika Interview: తన విడాకులపై చిరంజీవి కుమార్తె కొణిదెల నిహారిక ఓ యూట్యూబ్ చానెల్తో చేసిన ఇంటర్వ్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భర్తతో విడిపోయిన ఉదంతంపై చర్చ జరుగుతోంది. ఈ వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చేసిన పోస్టు కింద సుదీర్ఘంగా కామెంట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది.
Padma Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై పలువురు వెంకయ్య నాయుడుగారికి,చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Padma Awards: 2024 యేడాదికి గాను పలు రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రజా సేవల రంగం నుంచి వెంకయ్య నాయుడికి, సినీ రంగం నుంచి చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చిరు,వెంకయ్య నాయుడితో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేసారు.
Chiranjeevi - Padma Vibhushan: చిరంజీవి ఇంటికి మరో పద్మ అవార్డు వచ్చి చేరింది. 2024గాను కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. చిరుతో పాటు ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ వన్ కథానాయిక వైజయంతీ మాల బాలిని కూడా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్బంగా వైజయంతిమాల బాలి, చిరంజీవి కంటే ముందు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖలు విషయానికొస్తే..
Chiranjeevi Padma Vibhushan: చిరంజీవి కీర్తి కిరిటంలో మరో అవార్డు వచ్చి చేరింది. కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ను 2024 గాను పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న సినీ ప్రముఖుడు చిరు కావడం విశేషం. ఈ నేపథ్యంలో చిరు కెరీర్ పై జీ న్యూస్ విశ్లేషణ..
Padma Awards 2024 Winners List: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. చిరంజీవి, వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికవ్వగా.. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి.
Ayodhya - chiranjeevi - Ram Charan: అయోధ్యలో కొత్తగా కొలువు దీరిన భవ్య రామ మందిరంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటులు చిరంజీవి,రామ్ చరణ్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Megastar Chiranjeevi: జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి రామ్ చరణ్ కి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు చిరంజీవి ఎమోషనల్ గా పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది…
NBK109: ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరస హిట్లతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒక చిత్రం హిట్ అవ్వడానికే చాలా కష్టాలు పడుతూ ఉంటే.. బాలకృష్ణ మాత్రం వరుసగా మూడు హిట్ల సొంతం చేసుకున్నాడు.
Padma Vibhushan for Chiranjeevi: రిపబ్లిక్ డే సందర్భంగా చిరంజీవికి పద్మభూషణ్ ఇవ్వబోతున్నారు అనే వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం చిరంజీవికి పద్మభూషణ్ ఇవ్వడంపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు..
Vishwabhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా టైటిల్ వచ్చేసింది. సోషియో ఫ్యాంటసీ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు.
Chiranjeevi: చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టాతో చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి ప్రాజెక్టులోని హీరోయిన్ గురించి వస్తున్న రూమర్స్ అందరిలో ఆసక్తి రేపుతున్నాయి…
Hanu-Man for Ram Mandir: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హనుమాన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా కలెక్షన్ల నుండి కొంత భాగం అయోధ్య లోని రామ మందిరానికి డొనేషన్ గా వెళ్లనుంది అని ప్రకటించారు.
Chiranjeevi:సాధారణంగా తెలుగు సినిమాల కంటెంట్ ని తీసుకొని మిగిలిన భాషల్లో చిత్రాలను రీమేక్ చేస్తూ వచ్చేవారు. అయితే ఈ ట్రెండ్ గత కొద్ది కాలంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మలయాళం మూవీస్ గురించి చర్చ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం మరో రెండు మలయాళీ సినిమాలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ చిత్రాలకి మెగాస్టార్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం పదండి.
Saindhav: మనకున్న సీనియర్ హీరోస్ లో చిరంజీవి.. వెంకటేష్ కి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఒకరు పక్కా మాస్ హీరో అయితే మరొకరు పక్కా ఫ్యామిలీ హీరో. కాగా వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నాము అని చెబితే ఇక అభిమానుల ఆనందం ఎలా ఉంటుందో ఆలోచించండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.