రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే కోవలో కొత్తగా ఆరు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది రైల్వే. భారతీయ రైల్వే త్వరలో వెస్టర్న్ రైల్వేస్ నుంచి కొన్ని ప్రత్యేక ట్రైన్లను ( Special Trains ) ప్రారంభించనుంది.
భారతీయ రైల్వే (Indian Railways) మరో అరుదైన ఘనతను సాధించింది. పుష్-పుల్ కార్యకలాపాల కోసం తయారుచేసిన తేజస్ ఎక్స్ప్రెస్ లోకోమోటివ్ను ఇండియన్ రైల్వే శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించింది.
కరోనావైరస్ కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
నిరుద్యోగులకు త్వరలోనే రైల్వేలో ఉద్యోగాల రూపంలో భారతీయ రైల్వే ( Indian Railways ) నుంచి గుడ్ న్యూస్ రానుంది. రైల్వేలో లాక్డౌన్ కంటే ముందుగా 1,40,640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ( Railway jobs notification ).. లాక్డౌన్ కారణంగా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి.
భారత్లో కరోనా (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 60వేలకుపైగానే కరో్నా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ (ndian railways) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ రైల్వే అరుదైన ఘనత సాధించనుంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేక రైలును ప్రారంబిస్తోంది. ఆగస్టు 7న ఈ ప్రత్యేక రైలు పట్టాలకెక్కనుంది. రైల్వేమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులిద్దరూ సంయక్తంగా ప్రారంభించనున్నారు.
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే (Indian Railways ) శుభావార్త తెలిపింది. ట్రైన్ టికెట్ బుక్ చేయడాన్ని ( Online Ticket Booking) మరింత సులభంగా ఆహ్లాదకరంగా మార్చనున్నట్టు సమాచారం అందించింది. భారతీయ రైల్వేకు చెందిన IRCTC వెబ్ సైట్ ను అధునీకరించనున్నట్టు రైల్వే తెలిసింది. గతంలో 2018లో వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేయగా మళ్లీ ఈ సారి కీలక మార్పులు చేయనున్నట్టు తెలిపింది.
Cargo Express Trains: సౌత్ సెంట్రల్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి కార్గో ఎక్స్ ప్రెస్ ( Cargo Express Trains ) ట్రైన్లను నడపాలని నిర్ణయించుకుంది. ఈ కార్గో రైళ్లు ఆగస్టు 5వ తేది నుంచి సుమారు ఆరు నెలల పాటు నడపనుంది.
హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఇతరుల నుంచి డబ్బు వసూలు చేసి మోసాలకు ( Cheating ) పాల్పడుతోన్న ఇద్దరు యువకులను ఇవాళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
భారతీయ రైల్వే ( Indian Railway) కీలకమార్పులు చేస్తోంది. జీరో బేస్డ్ టైమ్ టేబుల్ (zero based time table) వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ కొత్త వ్యవస్థ ప్రకారం ఇకపై ఆ రైల్వే స్టేషన్లలో హాల్ట్ ( Railway station halts) లకు ఇండియన్ రైల్వే స్వస్తి పలకనుంది. ఈ మార్పుతో దూర ప్రాంత ప్రయాణాల్లో గణనీయంగా సమయం తగ్గనుంది.
IRCTC ∣ ఐఆర్సీటిసిలో అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ చిట్కాలను పాటించి రైల్వే టికెట్లను ఒకే ఒక్క ఫోన్ కాల్ తో రద్దు చేసుకుని రీఫండ్ పొందవచ్చు.
IRCTC QUIZ: భారతీయ రైల్వే ప్రయాణికులను ( IRCTC ) ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. చాలా మంది దీనికి సరైన సమాధానం చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. లాక్డౌన్ సమయంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచనలు చేయడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని షేర్ చేస్తోంది.
COVID-19 surveillance cameras: భారతీయ రైల్వే శాఖ కోవిడ్-19 నిఘా కెమెరాల్ని స్టేషన్లలో ఇన్స్టాల్ చేయబోతోంది. ఈ నిఘా కెమెరాల ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యపోతారు. రద్దీ ప్రదేశాల్లో కూడా ఇకపై కోవిడ్-19 రోగి తప్పించుకోలేడు. నిజమా ? అవును మరి!! అందుకే ఇండియన్ రైల్వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల్ని ( Artificial Intelligence ) భారీగా కొనుగోలు చేస్తోంది
Indian Railways cancelled trains: ఇండియన్ రైల్వే మరోసారి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. రెగ్యులర్ రైళ్లు, మెయిల్, ఎక్స్ప్రెస్, సబ్ అర్బన్ రైళ్లను రద్దు ( Trains cancelled ) చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రైళ్లకు మాత్రం దీన్నించి మినహాయింపునిచ్చింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా సంక్రమణ ( coronavirus spread ) నేపథ్యంలో భారతీయ రైల్వే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణికులకు ఊరట కలిగించేలా భారతీయ రైల్వే ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 లేదా ఆ తర్వాత రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లను కొనుగోలు
Cancelled tickets money: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
వలసకూలీలకు ( Migrant workers ) ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( shramik special trains ) ద్వారా వారి స్వస్థలాలకు చేరవేయడంలో నిరంతరంగా సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వే ( Indian Railways ).. తాజాగా మరో ప్రకటన చేసింది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus ) నివారణకు కేంద్రం లాక్ డౌన్ ( Lockdown ) విధించిన నేపథ్యంలో దేశం నలుమూలలా చిక్కుకుపోయిన వలసకూలీలను ( Migrant workers ) తరలించేందుకు కేంద్రం శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( Shramik special trains ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ డిస్టన్సింగ్... కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ఔషదం కంటే అతి ముఖ్యమైనది. ఇక మన జీవితాల్లో ఒక భాగం కావాల్సింది. కానీ కారణాలేవైనా అక్కడక్కడా ఆ సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. అటువంటి దృశ్యమే ఒకటి తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ( Coimbatore in TamilNadu) కనిపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.