భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Kerala Night curfew: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నేటి నుంచి కేరళలో రాత్రి పూట కర్ఫ్యూ అమలులోకి రానుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు ప్రతీ రోజూ రాత్రి 10గం. నుంచి తెల్లవారుజామున 5గం. వరకు కర్ఫ్యూ ఉండనుంది.
Alappuzha Political murders: కేరళలోని అలప్పుజ జిల్లాలో మరో రాజకీయ నేత హత్యకు గురయ్యారు. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాస్ను గుర్తు తెలియని దుండగులు ఇవాళ ఉదయం హత్య చేశారు. ఎస్డీపీఐ నేత హత్య జగిరిన 12 గంటల్లోనే.. ఈ ఘటన జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది.
Omicron case in Kerala: తిరువనంతపురం: కేరళలో ఆదివారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. యునైటెడ్ కింగ్డమ్ నుంచి కొచ్చికి వచ్చిన వ్యక్తికి ఈ కొత్త రకం వేరియంట్ సోకినట్టు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.
Kerala government on Omicron and COVID-19 jabs: కరోనావైరస్ నివారణ కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? అయితే ఒకవేళ భవిష్యత్తులో కరోనావైరస్ సోకితే, మీకు ప్రభుత్వం అందించే ఉచిత కరోనా చికిత్స లేనట్టే అంటోంది కేరళ సర్కారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు మందళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Kerala High Court: ప్రేమ, లైంగిక సంబంధం పట్ల కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనను ప్రేమించిన యువతి తనతో అన్నింటికీ అంగీకరించినట్లేనన్న భావన సరికాదని పేర్కొంది. ఓ బాలికపై యువకుడి అత్యాచార కేసును విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Centre rushes high-level teams :ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీల్లో డెంగీతో చిన్నారులు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమూంది. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health) ప్రత్యేక బృందాలను పంపింది.
PM Narendra Modi discusses with CM P Vijayan: కేరళలో వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. కేరళ విషాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్తో చర్చించారు.
Kerala Heavy Rains: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లు సరస్సులుగా మారిపోయాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. జలప్రళయం విరుచుకుపడుతోంది.
Sabarimala Ayyappa temple reopen : తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నారు.
Gold rates today in Hyderabad, Visakhapatnam: బంగారం ధరల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు బెంగళూరు, కేరళలోనూ బంగారం ధరల సరళి ఒకే విధంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,900 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.47,890 పలుకుతోంది.
Malayala Manorama Cartoonist: కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్, మలయాళ మనోరమ కార్టూనిస్ట్ ఏసుదాసన్ ఇకలేరు. పోస్ట్ కరోనా సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించి..ఇవాళ తుది శ్వాస విడిచారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు సంతాపం ప్రకటించారు.
Allu Arjun: కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్కు కేరళ మూలాలకు చెందిన ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతమైన బహుమతిని ఇచ్చారు.
Lottery: అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. లాటరీ టికెట్ను కొనుగోలు చేసి..రాత్రికి రాత్రే కోటీశ్వరుడై పోయాడు ఓ ఆటో డ్రైవర్. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.