Magha Punnami: మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతుంది. నేడు మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు కుంభమేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు.చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా
350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రయాగ్రాజ్ ను... నో వెహికల్ జోన్’గా ప్రకటించారు.
Maha Kumbhmela 2025: మహా కుంభమేళా ప్రయాణికులకు హైదరాబాద్ కు చెందిన ఓ ట్రావెన్ ఏజెన్సి షాక్ ఇచ్చింది. అంతేకాదు బస్సును నడిరోడ్డుపై ఒదిలేసి పారిపోయిన ఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. 44755555
Maha Kumbhmela 2025: మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై యూపీ సర్కారు నియమించిన త్రిసభ్య న్యాయ విచారణ సంఘం నిన్న ప్రమాదస్థలిని పరిశీలించింది. సంబంధిత అధికారులతో చర్చలు జరిపింది.
Maha Kumbhmela 2025: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్లో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభ్లో వీవీఐపీ పాసులను రద్దు చేసింది. ప్రయాగ్రాజ్ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. మంగళవారం మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణి సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Maha Kumbhmela 2025: ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ మేళా జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున ఉత్తర ప్రదేశ్ లోని గంగ, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమైంది. ఇక మహా కుంభ మేళా జరిగే 45 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇక మౌనీ అమావాస్య (పుష్య అమావాస్య) రోజున పుణ్యస్నాలు చేయడానికి కోట్లాది భక్తులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.