చిత్తూరు జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వెదురుకుప్పం, కుప్పం, రామకుప్పం, పెనుమారు, గుడిపల్లి, వీకోట, బైరెడ్డిపల్లి, ఐరాల, పుంగనూరు, పూతలపట్టు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా.. ఈ వర్షం ధాటికి పలు మండలాల్లో వేల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం చేకూరినట్టు తెలుస్తోంది.
రైతుల శ్రేయస్సు కోరి 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోగా మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.