Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కులగణన సర్వే, SC వర్గీకరణ అంశాలే అజెండాగా ప్రత్యేక శాసన సభ సమావేం జరుగనుంది.
Telangana BC Survey: స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులేస్తున్న తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కారు.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన రిపోర్ట్ రానుంది.
Revanth Reddy - Vem Narender Reddy: సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్కు త్వరలో బంపర్ ఆఫర్ తగలబోతుందా..? ప్రభుత్వంలో ఇప్పటికే కీలకంగా ఉన్న ఆ షాడో లీడర్ కు మరింత ఉన్నత పదవి ఖాయమైందా..? తన ఆప్తుడికి ఎలాగైనా ఆ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారా..? అధిష్టానంతో ఈ విషయంపై సీఎం ఇప్పటికే చర్చలు జరిపారా..? రేవంత్ రెడ్డి అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి చివరలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఆ కీ లీడర్ కు ప్రమోషన్ దక్కనుందా..?
Develop Yadadri Temple Like Tirumala Says Revanth Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ బోర్డు అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో అజాత శత్రువు. అన్ని పార్టీల్లో ఆయనను అభిమానించేవారున్నారు. తాజాగా ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎక్స్ పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో కలిసారు.
Revanth Reddy List Out Of Davos Investments: తమ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. 14 నెలల పాలనను చూసి పెట్టుబడులు భారీగా వచ్చాయని మీడియాకు వివరించారు.
Telangana Govt Schemes: రిపబ్లిక్ డే రోజు నాలుగు పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్స్ కింద 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూరింది. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలతో సాయం అందింది.
Balakrishna Padma Bhushan: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని మరోసారి పద్మ అవార్డుల వేదికగా మరోసారి ప్రూవ్ అయింది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని బండ బూతులు తిట్టిన బాలకృష్ణను అవేమి పట్టించుకోకుండా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. బాలయ్యను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది.
Once Again Telangana Big Disappointed On Padma Awards: పద్మ అవార్డుల్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. పట్టుమని ఐదు మందికి కూడా పురస్కారాలు దక్కకపోవడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోసారి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.
Balakrishna Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ .. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సారి తెలుగు రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను అనౌన్స్ చేసింది. అయితే సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. అయితే బాలకృష్ణ అవార్డు రావడంపై అందరు అభినందలు తెలిపినా.. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చెప్పడం వైరల్ అవుతోంది.
Balakrishna as Padma Bhushan: దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగు వారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియజేసారు.
Telangana All Time Record With Attracts 1 Lakh 3200 Crore Investments: సులభతర పారిశ్రామిక విధానం.. అన్ని వనరులు అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోంది.
Amazon Web Services Rs 60000 Crore Investment In Telangana: తెలంగాణను కేరాఫ్ అడ్రస్గా అమెజాన్ చేసుకుంది. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెడుతూ అమెజాన్ సంస్థ ప్రకటించింది. అమెజాన్ పెట్టుబడులతో ఒక్కసారిగా హైదరాబాద్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Telangana secretariat Restrictions: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ లో ప్రవేశించాలంటే ఎన్నో ఆంక్షలుండేవి. ఆ విధానాలను తప్పు పడుతూ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు.. తాజాగా సెక్రటేరియట్ లో ప్రజలు, మీడియా ప్రవేశంపై ఆంక్షలు పెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
Sun Petrochemicals Investment Rs 55000 Cr In Telangana: పదేళ్ల తెలంగాణ చరిత్రలో అత్యధిక భారీ పెట్టుబడి వచ్చింది. దావోస్ వేదికగా తెలంగాణకు ఒక్కరోజే రూ.55 వేల కోట్ల పెట్టుబడులు లభించాయి. తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. గ్రామసభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్నారు.
Telangana Gandhi Bhavan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ యూత్ కాంగ్రెస్ నేతల బాహా బాహాకి వేదికగా మారింది. ఎన్నో యేళ్లుగా పార్టీలో ఉంటున్న నేతలతో పాటు కొత్తగా పార్టీలో వచ్చిన నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
WEF 2025 Davos: CtrlS Invests Rs 10k Cr In Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి లభించింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఓ దిగ్గజ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ రూ.10 వేల కోట్లు ఉంది.
Chandrababu Revanth Reddy Meet: గురు శిష్యులు మరోసారి కలుసుకున్నారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక చోట కలిశారు. జ్యురిచ్ ఎయిర్పోర్టులో కలుసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
Telangana latest Political Survey: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి యేడాది పూర్తైయింది. ఈ వన్ ఇయర్ లో విజయాల కంటే వివాదాలే ఎక్కవున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామిల్లో కేవలం మహిళలకు ఉచిత బస్సు పథకం మినహా పెద్దగా ప్రజలకు ఉపయోగపడిన పథకాలేమి లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సర్వే..ఇపుడు అధికార కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.