Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడేకొద్దీ స్పష్టత వస్తోంది. కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీలో ముందుకెళ్తోంది. అధికారం దాదాపుగా ఖాయమైన క్రమంలో ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది.
Congress Vijayabheri Yatra in Narsapur: బంగారు తెలంగాణ చేస్తామని.. బొందలగడ్డ తెలంగాణగా మార్చారని సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చారని అన్నారు. కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని నర్సాపూర్ బహిరంగ సభలో కోరారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్ద బిచ్చమెత్తుకునేవారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరు పేరు ప్రకటించారంటే..?
Congress Vijayabheri Yatra in Kosgi: కొడంగల్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. ఒక ఫుల్ బాటిల్కో.. ఐదు వేలకో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండని కోరారు రేవంత్ రెడ్డి. కొడంగల్ను అభివృద్ధి చేసింది తాను అని.. మన బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.
KTR Fires On Revanth Reddy: సన్నకారు రైతులకు మూడు గంటల నాణ్యమైన విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ప్రజలు కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 3, 4 గంటల కరెంట్ కూడా రాలేదన్నారు.
Revanth Reddy Filed Nomination in Kodangal: కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. కొండంగల్ ప్రజలు అఖండ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లలో కొడంగల్లో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
BRS Meeting in Uppal Constituency: కాంగ్రెస్లో అప్పుడే మంత్రి పదవుల పంపకం మొదలైందని.. జానా రెడ్డి తానే సీఎం అంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల ముందు కూడా ఇలానే అన్నారని.. కానీ తరువాత ఏమైందని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని నేతలు.. ఇప్పుడు తాము సీఎం అంటూ వస్తున్నారని మండిపడ్డారు.
Congress Kollapur Public Meeting: కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని.. మరో లక్ష కోట్లు దోచుకునేందుకు మళ్లీ అధికారం ఇవ్వమంటున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని.. ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Vijaya Bheri Yatra in Sangareddy: నన్ను రేటెంత రెడ్డి అని కేసీఆర్ అంటున్నారని.. తనను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. కేసీఆర్ జీవిత కాలం ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకోవాల్సిందేనని అన్నారు.
Harish Rao On Rythu Bandhu: రైతుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు సీఎం కేసీఆర్కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందని ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.