Big python in Tirumala Video: భారీ కొండ చిలువ తిరుమలలో ఘాట్ రోడ్డు దాటుతుంది.ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఘాట్ రోడ్లలో వెళ్లాలన్నారు. ముఖ్యంగా నడక మార్గంలోని భక్తులు జాగ్రత్తగా తిరుమలకు వెళ్లాలన్నారు.
leopard attacks on devotees in Tirumala: తిరుమలలో ముఖ్యంగా నడక మార్గంలో ఇటీవల చిరుత దాడులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అధికారులు ఇక మీదట.. సీసీకెమెరాతో నిరంతరం మానిటరీంగ్ చేస్తామన్నారు.
Nara rohith and sireesha couple: కొత్త జంట నారా రోహిత్ తన సతీమణి శిరీషతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు.
Pushpa yagam in Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ మరోసారి కీలక అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఈ కింది విషయాల్ని భక్తులు గమనించాలని కోరింది. రెండు రోజుల పాటు పలు ఆర్జీత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Prabhas Sister At Tirumala Temple: తిరుమల శ్రీవారిని సినీ నటుడు ప్రభాస్ సోదరి ప్రగతి దర్శించుకుంది. జబర్దస్త్ నటులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత కూడా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామంలో వేరు వేరుగా దర్శించి మొక్కలు తీర్చుకున్నారు. ప్రభాస్ చెల్లి ప్రగతి ఒంటరిగా వచ్చి దర్శించుకోవడం ఆసక్తికరంగా మారింది.
Montha cyclone effect in ap: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Actors Sudheer Babu Surekhavani And Other VIPS Darshan Tirumala: తిరుమల శ్రీవారిని సీబీటీడీ చైర్మన్ రవి అగర్వాల్, మంత్రి నాదెండ్ల మనోహర్, నటుడు సుధీర్ బాబు, దర్శకుడు వేణు, నటి సురేఖ వాణి ఆదవారం ఉదయం నైవేద్య విరామంలో వేరువేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు ఆశీర్వచనం చేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
Tirumala Rains: ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తిరుమల కొండపై కుండ పోత వర్షంతో ఘాట్ రోడ్ మార్గంలో రాళ్లు జారీ పడటంతో కొన్ని గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ వెంటనే రంగంలోకి దిగి రాళ్లను తెలిగించే పనిలో పడ్డారు.
Tirumala Donations New Records In 2025 Know How Many Crores: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయి. 11 నెలల్లో రూ.918 కోట్లు విరాళాలు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.
Grandly Done Deepavali Asthanam In Tirumala Temple: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఆర్జిత సేవలు రద్దు చేయగా.. అయినా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్తకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala January 2026 Quota Tickets Dates Released By TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు, దర్శనానికి సంబంధించిన జనవరి కోటా టికెట్లు విడుదలయ్యాయి. ఆ టికెట్లు ఎప్పుడూ విడుదలయ్యేది టీటీడీ ప్రకటించింది. ఆ తేదీలు ఎప్పుడో తెలుసుకుందాం.
Actor Nara Rohith: తిరుమల శ్రీవారిని నటుడు నారా రోహిత్ కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు. మొదటగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం లోకి ప్రవేశించాక ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపం లో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రం తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
Tirumala: తిరుమల భక్తులు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అక్టోబర్ 29, 30 తేదీల్లో ఆర్జీత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 29న అంకురార్పణం కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా.. అక్టోబర్ 30న పుష్పయాగం తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలు రద్దు చేస్తు ప్రకటన విడుదల చేసింది. కానీ శ్రీవారికి తోమాల సేవ, అర్చన ఏకాంతంలో నిర్వహించబడతాయని తెలిపింది.
Tirumala Temple Darshan: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా అక్టోబర్ 29, 30 వ తేదీల్లో రెండు రోజులపాటు శ్రీవారి ఆర్జీత సేవల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని టీటీడీ కోరింది.
Keerthy Shetty Visits To Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే బేబమ్మగా గుర్తింపు పొందిన హీరోయిన్ కీర్తి శెట్టి తిరుమలకు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
ADO Foundation Donation To Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఏడీఓ ఫౌండేషన్ రూ.75 లక్షలను టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం అందించారు. సీఎస్ఆర్ కింద టీటీడీకి ఈ విరాళం అందించినట్లు ఏడీఓ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
VIPs Tirumala Tour: తిరుమల శ్రీవారిని కోన వెంకట్, అషురెడ్డి, నారా రోహిత్ తదితరులు బుధవారం ఉదయం నైవేద్య విరామంలో వేర్వేరుగా దర్శించుకున్నారు. అనంతరం స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆలయం వెలుపల భక్తులతో వారు సెల్ఫీలు తీసుకున్నారు.
All Arjitha Sevas Cancelled In Tirumala On October 20th: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక. ఈనెల 20వ తేదీన ఆలయంలో జరగాల్సిన సేవలన్నీ రద్దు చేశారు. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తుండడంతో సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.