AICC : కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. తెలంగాణ పార్టీ ఇంచార్జ్ గా మాణికం ఠాకూర్

కాంగ్రెస్ పార్టీలో (Congress) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కొత్త సెక్రెటరీలు ఎంపికయ్యారు. 

Last Updated : Sep 11, 2020, 11:19 PM IST
    1. కాంగ్రెస్ పార్టీలో (Congress) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
    2. వివిధ రాష్ట్రాల్లో కొత్త సెక్రెటరీలు ఎంపికయ్యారు.
    3. అదే విధంగా కొత్త ఇంచార్జీల నియామకం కూడా జరిగింది.
AICC : కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. తెలంగాణ పార్టీ ఇంచార్జ్ గా మాణికం ఠాకూర్

కాంగ్రెస్ పార్టీలో (Congress) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కొత్త సెక్రెటరీలు ఎంపికయ్యారు. అదే విధంగా కొత్త ఇంచార్జీల నియామకం కూడా జరిగింది. తెలంగాణ (Telangana ) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా  మాణికం ఠాకూర్ ను నియమించారు.  ప్రస్తుతం తమిళనాడు విరుధానగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాణికం ఠాగూర్. ఆర్సీ కుంతియా స్థానంలో మాణికం ఠాకూర్ నియామకం జరిగింది.  ఆ మార్పులు ఈ విధంగా ఉన్నాయి.

కాంగ్రెస్ కొత్త జనరల్ సెక్రటరీలు ( New Congress General Secretaries )
మధ్య ప్రదేశ్- ముకుల్ వాస్నిక్
పంజాబ్ - హరీష్ రావత్
ఆంధ్రప్రదేశ్ -ఊమెన్ చాంది
కేరళ , లక్షద్వీప్- తారిఖ్ అన్వర్
ఉత్తర్ ప్రదేశ్- ప్రియాంకా గాంధీ
కర్ణాటక- రందీప్ సుర్జేవాలా
అసోం- జిదేందర్ సింగ్

 

Trending News