KTR reacting on Rythu Bandhu : వ్య‌వ‌సాయ చ‌రిత్ర‌లోనే సువ‌ర్ణ అధ్యాయం లిఖించాం.. మాపై విమర్శాలా?

Minister KTR reacting criticism on Rythu Bandhu : రైతుబంధు ప‌థ‌కంపై విమర్శలను తిప్పికొట్టిన మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు రైతుల్ని గంద‌ర‌గోళ ప‌రుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. రైతుబంధు రూపంలో తాము 64 ల‌క్ష‌ల మంది రైతులకు రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డి సాయం అందిచామన్న కేటీఆర్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 04:07 PM IST
  • కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు రైతుల్ని గంద‌ర‌గోళ ప‌రుస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం
  • రైతుబంధు రూపంలో 64 ల‌క్ష‌ల మంది రైతులకు రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డి సాయం
  • బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల‌కు ఎంత మేలు చేశారో చెప్పాలని సవాల్
KTR reacting on Rythu Bandhu : వ్య‌వ‌సాయ చ‌రిత్ర‌లోనే సువ‌ర్ణ అధ్యాయం లిఖించాం.. మాపై విమర్శాలా?

Trending News