Minister KTR reacting criticism on Rythu Bandhu : రైతుబంధు పథకంపై విమర్శలను తిప్పికొట్టిన మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రైతుల్ని గందరగోళ పరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. రైతుబంధు రూపంలో తాము 64 లక్షల మంది రైతులకు రూ. 50 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిచామన్న కేటీఆర్.