సిరిసిల్లలో భారీ మెజార్టీతో కేటీఆర్ గెలుపు

Last Updated : Dec 11, 2018, 03:18 PM IST
సిరిసిల్లలో భారీ మెజార్టీతో కేటీఆర్ గెలుపు

ఊహించినట్లుగానే ఈ సారి కేటీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సిరిసిల్ల నుంచి పోటీ చేసిన ఆయన ఈ సారి సమీప కాంగ్రెస్ అభ్యర్ధి కేకే మహేందర్ రెడ్డి పై  87,565  ఓట్లతో ఘన విజయసాధించారు. గత ఎన్నికల్లో 19 వేల మెజార్టీతో విజయం సాధించిన కేటీఆర్..ఈ సారి మరో రెండు రెట్ల ఎక్కువ మెజార్టీతో గెలుపొందడం విశేషయం. మరోవైపు గజ్వేల్ లో కేసీఆర్ కూడా 50 వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపు సాధింంచారు. తండ్రి కేసీఆర్ కంటే కేటీఆర్ కు  భారీ మెాజార్టీ రావడం గమనార్హం.

Trending News