Vanijya Utsav: విజయవాడలో వాణిజ్య ఉత్సవం - 2021ను ప్రారంభించిన సీఎం జగన్, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యం

2 day Vanijya Utsav : ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2021, 12:46 PM IST
  • ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవం-2021
  • కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగానే ఈ ఉత్సవం
Vanijya Utsav: విజయవాడలో వాణిజ్య ఉత్సవం - 2021ను ప్రారంభించిన సీఎం జగన్, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యం

Trending News