Uttarakhand Accident: చార్‌ధామ్‌ యాత్రలో విషాదం..బస్సు బోల్తా పడి 22 మంది మృతి..!

Uttarakhand Accident: చార్‌ ధామ్‌ యాత్రలో విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న లోయలో పడింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 5, 2022, 09:33 PM IST
  • ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం
  • లోయలో పడ్డ బస్సు
  • 22 మంది మృతి
Uttarakhand Accident: చార్‌ధామ్‌ యాత్రలో విషాదం..బస్సు బోల్తా పడి 22 మంది మృతి..!

Uttarakhand Accident: చార్‌ ధామ్‌ యాత్రలో విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌ యమునోత్రి హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Also read: Shankaramma Comments: నా జోలికి వస్తే కాళ్లు విరగ్గొడతా..కేఏ పాల్‌పై శంకరమ్మ మండిపాటు..!

Also read:Salman Khan: బాలీవుడ్‌లో కలకలం..సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు లేఖ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

 

Trending News