Manyam Dheerudu: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మన్యం ధీరుడులోని ‘నమోస్తుతే నమోస్తుతే భారత మాతా’ పాట..

Manyam Dheerudu: కొన్ని పాటలు తరాలు మారినా.. మనకు ఎపుడు నిత్యనూతంగా ఉంటాయి. అలాంటి పాటలు తెలుగులో చాలా ఉన్నాయి. తాజాగా ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసిన పాడిన ‘నమోస్తుతే నమోస్తుతే’ పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 21, 2024, 09:50 AM IST
Manyam Dheerudu: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మన్యం ధీరుడులోని ‘నమోస్తుతే నమోస్తుతే భారత మాతా’ పాట..

Manyam Dheerudu: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథపై తెలుగులో  సూపర్ స్టార్ కృష్ణ హీరోగా  ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్లాసిక్ గా నిలిచిపోయింది. దాదాపు 50 యేళ్ల తర్వాత అదే మన్యం వీరుడు కథతో ‘మన్యం ధీరుడు’ పేరుతో సినిమా తెరకెక్కింది. ఇందులో ఆర్ వి వి సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. మధ్యలో ఆర్ఆర్ఆర్ సహా పలు సినిమాల్లో హీరోలు అల్లూరి వేషధారణలో ప్రేక్షకుల మెప్పును పొందారు.

ఇక ‘మన్యం ధీరుడు’ సినిమాలో కథానాయకుడైన ఆర్ వివి సత్యనారాయణ స్వయంగా పాడి స్వరకల్పన చేసి హిమాలయాల్లో పిక్చరైజ్ చేసిన ఓ పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈపాటను రీసెంట్ గా  థాయిలాండ్, మలేషియా,బ్యాంకాక్,మయన్మార్ లాంటి  దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News