Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
Ys jagan to Vizag: ఏపీ భవిష్యత్ నగరం విశాఖపట్టణమే. ఏపీ ప్రభుత్వం విశాఖకు ఇస్తున్న ప్రాధాన్యత ఆ ఖ్యాతిని మరింతగా పెంచుతోంది. ఎప్పుడెప్పుడా అని ముఖ్యమంత్రి జగన్ ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం..
అమరావతిలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కృష్ణాయపాలెం లేఅవుట్లో పైలాన్ను ఆవిష్కరించారు.
CM Jagan Speech at Amaravati Meeting: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వకుండా చంద్రబాబు, గజదొంగ ముఠా అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
సుప్రీం కోర్టులో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేసులో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్-5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సమర్ధించిన ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్కు ఈ కేసును బదిలీ చేయాలని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం పేర్కొంది.
Chandrababu Naidu Slams Ap Cm Jagan Mohan Reddy: ఏపీ రాజధానిగా అమరాతిని అభివృద్ధి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అమరాతి రాజధానిగా కేంద్రం గుర్తిస్తూ.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని చెప్పారు. ప్రజాకోర్టులో జగన్ మోహన్రెడ్డిని దోషిగా నిలబెట్టేదాకా టీడీపీ పోరాడుతుందన్నారు.
Amaravati Posters Viral in IND Vs PAK: టీడీపీతో మాములుగా ఉండదని ఓ తెలుగుదేశం అభిమాని నిరూపించాడు. జై టీడీపీ.. జై అమరావతి అంటూ ఏకంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్లో నినదించాడు.
Supreme Court: రాష్ట్రానికి అమరావతే రాజధాని అని, ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు కొత్త మలుపు తిరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేశారని వార్తలు వచ్చినప్పటికీ అసలు కారణం మాత్రం అమరావతి భూముల కేసేనని తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును మార్చేశారు.
Contempt of Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై మరో పిటీషన్ దాఖలైంది. అమరావతి రైతులు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Swab samples collected from girl private parts: సాధారణంగా కరోనా టెస్టుల కోసం ముక్కు లేదా గొంతు నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఓ యువతి ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించాడు.
Chandrababu Naidu comments on YS Jagan: అమరావతి ఏ ఒక్కరిదో కాదని... రాష్ట్ర ప్రజలందరి రాజధాని అని అన్నారు. అమరావతి మునిగిపోతుందని... అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని... ఇలా రకరకాల దుష్ప్రచారాలు, ఆరోపణలు చేశారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టే చెప్పిందన్నారు.
Nara Lokesh slams AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంశాల్లో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేదని ఆరోపించిన లోకేష్.. ఆయన జనాన్ని ప్రలోభపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.