YS Jagan Announces Padayatra In 2027 Mid: ఏపీ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. తాను ఇక ప్రజల్లోనే ఉంటానని.. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కార్యకర్తలతో తాను సమావేశమవుతానని తెలిపారు.
Big Relief To RTC Passengers Bus Strike Withdraw A Head Of Sankranti Festival: ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ వేళ కలకలం రేపిన ఆర్టీసీ బస్సుల సమ్మె విరమణ పొందింది. సమ్మెను విరమిస్తున్నట్లు అద్దె బస్సుల యజమానులు ప్రకటించారు. ఆర్టీసీ యాజమాన్యంతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Festival Gift To Govt Employees CM Chandrababu Likely To Announced PRC And IR: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. సంక్రాంతి పండుగకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన చేయనుందని తెలుస్తోంది. అదే వేతన సవరణ సంఘం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Investments: ఆంధ్రప్రదేశ్లో 2025 సంవత్సరంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక్క ఏడాదిలో వచ్చిన పెట్టుబడులతో 8 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇదే ఒరవడి కొనసాగాలని.. పెట్టుబడులకు ఏపీని కేంద్రంగా చేయాలని ఆదేశించారు.
Chandrababu Announces Rs 8 Point 55 Lakh Crore Investments In 2025: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల జాతర కొనసాగుతోందని.. ఇప్పటివరకు రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పెట్టుబడులతో 8 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees Retirement Age Increased Up To 62 Years: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఏపీ ప్రభుత్వం పెంచేసింది. 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కీలక నిర్ణయం ప్రకటించారు. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Takes Big Decision In Temples: తిరుమల తిరుపతిలో భక్తులకు విశేష సేవలు అందిస్తున్న సేవకులుగా ఇకపై రాష్ట్రంలోని అన్నీ ఆలయాల్లో శ్రీవారి సేవకులుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంది.
Big Good News To AP Govt Employees Medical Unfit Employees Will Get New Job: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు భారీ కానుక ప్రకటించారు. ఇప్పటికే డీఏతోపాటు మిగతా అన్నీ అంశాలు ప్రకటిస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వారికి కొత్త ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Chandrababu Christmas 2025 Gift Rs 50 Crore Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిస్మస్ కానుక ప్రకటించింది. సీఎం చంద్రబాబు క్రిస్మస్ కానుకను అందించారు. ఈ సందర్భంగా రూ.50 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ నిధుల విడుదలతో క్రైస్తవుల్లో పండుగ ఆనందం నిండింది. ఇంతకీ ఎవరికీ నిధులు ఇచ్చారో.. ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం.
CM Chandrababu Announces Good News To Liquor: తాగుబోతులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించింది. ఈ క్రమంలోనే మద్యం విక్రయాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖపై కీలక సమీక్ష చేసిన అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Big Boost To Andhra Pradesh Central Govt Released Rs 1965 Crore Funds: కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతుండడంతో ఆంధ్రప్రదేశ్కు వరదలా నిధులు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఏపీకి భారీగా నిధులు విడుదలయ్యాయి. ఢిల్లీలో కాలుమోపగానే రూ.1965 కోట్లు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Key Orders To Collectors In Review Meeting: స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 వరకు ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
YS Sharmila Strong Counter To PM Narendra Modi: ఏపీ ఎంపీలతో సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ మోదీకి చురకలు అంటించారు. ఏపీలో పాలన భేష్ అని ప్రశంసించడాన్ని తప్పుబట్టారు. షర్మిల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Deputy CM Pawan Kalyan Fire On YS Jagan: దేశంలో రాజ్యాంగం అందరికీ సమానమని.. ఇతర మతస్తులకు వర్తించే నిబంధనలు హిందూవులకు వర్తించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Govt Released List Of Candidates For Free Coaching Of BC Study Circle: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సాధించాలనుకునే వారికి శుభవార్త. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Review Meeting: పరిపాలనలో దూకుడు పెంచిన సీఎం చంద్రబాబు నిత్యం సమీక్షలు చేస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్తోపాటు మరికొన్ని కీలక అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu Announces Gift We May Not Increase Power Charges: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వరుసగా ఎన్నికల హామీలు అమలుచేసే పనిలో పడగా.. ఇప్పటికే పలు హామీలు నెరవేర్చగా తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో వరం ప్రకటించింది.
AP Cabinet Approved Major Decisions Know The Full List: కీలక సమయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని గంటలపాటు చర్చించిన మంత్రివర్గం కీలక అంశాలకు ఆమోదం తెలుపుతూ నిర్ణయాలు వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Announces We Will Spread Tirumala Vibes: కోరిన కోరికలు తీర్చే తిరుమల శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల తరహాలో ప్రధాన దేవాలయాల్లో సేవలు అందించాలని సూచించారు. టీటీడీకి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Review: సంక్షేమ వసతిగృహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేసి విద్యార్థులకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల వసతిగృహాలపై కీలక సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. సురక్షితమైన తాగునీరు అందించాలని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.