Chandrababu Naidu Govt Distributes Rs 7k Pension To Beneficiaries: ఏపీ ప్రజలకు ఒక్కొక్కరికి రూ.7 వేలు దక్కనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
Govt Of Andhra Pradesh Dismissed 40 Govt Advisers: గత ప్రభుత్వంలో పరిపాలనపై పెత్తనం చేసిన సలహాదారులను తాజాగా ఏపీ ప్రభుత్వం తొలగించింది. 40 మందిని సలహాదారుల పదవి నుంచి తప్పించింది.
AP Govt Approves Two DAs: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ శుభవార్త ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Govt Aadhaar Centres: ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరి. మన ఫోన్, ఫోన్లోని యాప్లు ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకుంటామో అలా ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోవాలి. దీనికోసమే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగు రోజుల పాటు ఆధార్ అప్డేట్ కేంద్రాలను నిర్వహిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.