Woman kills her husband in ntr district: బాణావతు తండాకు చెందిన వడిత్య రాజేష్, అలేఖ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే జరిగింది. ఇంతలో అలేఖ్యకు కృష్ణసేన అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
Keesara toll plaza accident in ntr district: సిమెంట్ ట్యాంకర్ పడటంతో BMW కారు తుక్కు తుక్కు అయ్యింది. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Drunk police hulchul in ntr district: ఎన్టీఆర్ జిల్లాలో పోలీసు తప్పతాగి నడి రోడ్డు మీద బారికెడ్లను ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ఆ మార్గంలో వెళ్తున్న కొంత మంది యువకులు పొలీసును నిలదీశారు. మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు. వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Sudden Heavy Rain In Krishna And NTR Districts And Also Telangana Districts: వేసవికాలంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మేఘాలు కమ్ముకుని భారీ వాన పడడంతో తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితి నెలకొంది. ఈ వర్షాలతో సాధారణ ప్రజలతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Ntr district: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట సమీపంలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పొటెత్తారు. ఈ ఏడాది చివరి ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. అంతే కాకుండా పాపమోచనీ ఏకాదశి నేపథ్యంలో ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. ఆలయసిబ్బంది సైతం క్యూలైన్ లలో భక్తులు వచ్చిస్వామి వారి దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
Bride called off wedding in mylavaram: మండపంలో తన ప్రియుడ్ని చూసి యువతి ఎమోషనల్ అయ్యింది. వెంటనే అందరి ముందు పీటల మీద నుంచిలేచి తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని తెల్చి చెప్పింది. దీంతో అక్కడున్న వారంతా నోరెళ్ల బెట్టారు. ఏపీలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
Boating in Krishna River: కృష్ణా నదిపై పడవ ప్రయాణం క్షణక్షణం భయం భయంగా మారుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడవ యజమానులు నిబంధనలు పాటించడం లేదని మండిపడుతున్నారు. అధికారులు అవినీతికి పాల్పడటంతో పడవ నిర్వాహకులు ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి.. గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలకు మధ్యలో కృష్ణానది ప్రవహిస్తుంది. అయితే ఈ పడవ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు.
Heart Breaking 80 Years Mother On Road By Her Children: కనిపెంచిన అమ్మ భారమైంది.. జన్మనిచ్చి.. పెద్ద చేసిన అమ్మ వృద్ధురాలిగా మారడంతో పోషించలేకపోయారు. ముగ్గురు పిల్లలు.. బంధువులు ఉన్నా కూడా అమ్మ రోడ్డున పడింది. అత్యంత దయనీయ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Variety Plants: ఒక చెట్టు లేదా మొక్కకు అదే కాయలు కాస్తాయి. కానీ ఇదేం విచిత్రమో కానీ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో మిరప చెట్టుకు టమోటాలు, వంకాయలు కాయడం ప్రస్తుతం జిల్లా సహా ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
75 DSC Job Holders Got Fecilitated By TDP MLA: మెగా డీఎస్సీలో మట్టిలోని మాణిక్యాలు ఉద్యోగాలు పొందగా.. వారిని స్థానిక ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించి అభినందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
High Alert In NTR District: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణా నది ఉప్పొంగుతూ బిరాబిరా పరుగులు పెడుతోంది. తెలంగాణను దాటుకుని ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రంలోకి వెళ్తోంది. భారీ వరద పోటెత్తుతుండడంతో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు అధికారులు భారీ అలర్ట్ ప్రకటించారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరగడంతో పరిసర
Tomorrow Chandrababu Tiranga Rally In Vijayawada: భారత సాయుధ దళాలకు సంఘీభావంగా నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు జరిగాయి. భారీ స్థాయిలో జరగనున్న ఈ ర్యాలీతో బెజవాడలో త్రివర్ణ పతకాలు రెపరెపలాడనున్నాయి.
Youtuber madhumathi suicide in ntr district: ఏపీలో ఫెమస్ లేడీయూట్యూబర్ ఆత్మహత్య చేసుకొవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ప్రస్తుతం షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Andhra Pradesh:ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మెడికల్ దుకాణాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఈగల్ టీమ్ అధి కారుల తనిఖీలలో ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులను దుకాణదారులు అడ్డుకున్నారు.
Pastor Praveen Death Case CCTV Footage Release: ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు సంచలనం రేపుతుండగా.. తాజాగా అతడి కేసులో కీలకమైన వీడియో విడుదలైంది. చనిపోక ముందు అతడు పలుమార్లు ప్రమాదానికి గురయినట్లు వీడియో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు వద్ద పాస్టర్ ప్రవీణ్ పగడాల తొలిసారి ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత మరోసారి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు.
Son And Father Drowned In Krishna River: మహా శివరాత్రి పర్వదినం వేళ శ్రీశైలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివుడిని దర్శించుకునేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు పుణ్య స్నానం ఆచరిస్తుండగా నీటిలో కొట్టుకునిపోయారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Harassement on girl: ఏపీలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచికచర్ల పరిధిలోని ఇంటనీరింగ్ కాలేజీలో యువతిని ఆమె స్నేహితులు బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Ex CM YS Jagan Photo Turns To Political Quarrel: ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ తీవ్ర రచ్చ రేపుతోంది. ప్రభుత్వ పత్రాలపై మాజీ సీఎం జగన్ ఫొటో రావడం రాజకీయంగా వివాదం రాజుకుంది.
Rumors And Fake News Spreads On Budameru: మళ్లీ బుడమేరుకు గండి ఏర్పడి విజయవాడను వరద ముంచెత్తిందనే వార్త ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపాయి. యితే అవన్నీ అవాస్తవమని మంత్రి నారాయణతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
NTR District: వందల సంఖ్యలో పాములు ఒకే చోట గుంపులుగా బైటపడ్డాయి. దీంతో గంపల గూడెంలో ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.