SVSN Varma Likely To Resign TDP After Removes Pithapuram Incharge: పొత్తు ధర్మంలో పవన్కల్యాణ్కు సీటు వదిలేసిన తనను గౌరవించకపోవడమే కాకుండా వరుసగా అవమానాలకు గురి చేస్తుండడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది. తన ఉనికి ప్రశ్నార్థకమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap cm chandrababu naidu visits pawan kalyan residence: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అంతే కాకుండా పవన్ ను కొన్నిరోజులు పాటు విశ్రాంతి తీసుకొవాలని సూచించారు.
Tomorrow Rain Alert To Andhra Pradesh These Districts: వేసవికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండగా.. అప్పుడప్పుడు వర్షాలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఏపీకి వర్షం ముప్పు పొంచి ఉంది. అకాల వర్షాలు రేపు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏయే జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకుందాం.
Watch Bellamkonda Srinivas Wedding With Kavya Reddy At Tirumala: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తిరుమలలో వివాహం చేసుకున్నాడు. బుధవారం రాత్రి కావ్య రెడ్డి మెడలో బెల్లంకొండ శ్రీనివాస్ మూడు ముళ్లు వేశాడు. వేద మంత్రాల సాక్షిగా ఈ వివాహ వేడుక శాస్త్రోక్తంగా సాగింది. వధూవరులిద్దరూ సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోతూ అందరి దృష్టిని ఆకర్షించారు.
Bellamkonda Srinivas Tirumala Darshan: తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు, బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్, అస్సాం రాష్ట్ర మంత్రి కేశబ్మహంత బుధవారం ఉదయం నైవేద్య విరామంలో వేరువేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
Apsdma heatwave alert: ఏపీలో ప్రస్తుతం పలు ప్రాంతాలలో ఒక మోస్తరు భారీ వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల ఎండలు దంచి కొడతాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది.
Woman raped in vizag express: మహిళనుఏసీ కోచ్ లో సీటు ఉందని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అక్కడ నోరు మూసి ఆమెపై అఘాయిత్యంకు పాల్పడ్డాడు. విశాఖ ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
Ap cm Chandrababu naidu review on fuel shortage: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా పెట్రోల్ కంపెనీలు, అధికారులతో పెట్రోల్, డీజిల్ కొరతపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు కీలక ఆదేశాలు చేశారు.
Gold robbery on road in palnadu: నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఇష్టమున్నట్లు దాడి చేశారు. అంతే కాకుండా కేజీ బంగారంను లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా దుమారంగా మారింది.
Chandrababu Wrote Letter On Purchase Of Maize Crop: ముంబై పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మొక్కజొన్న రైతుల సమస్యలపై స్పందించి.. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పంట కొనుగోలు వెంటనే చేయాలని విజ్ఞప్తి చేశారు.
Heatwave in Telangana: తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు భానుడు చుక్కలు చూపించనున్నాడు. పలు జిల్లాల్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల వరకు ఎండలు మండనున్నాయి. నిన్న వడదెబ్బకు నలుగురు దుర్మరణం చెందారు.
Road accident in srisailam ghat road: బస్సు అదుపుతప్పి చెట్లలో బొల్తా పడటంతో ప్రయాణికులు కేకలు పెట్టారు.ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. బస్సుఅద్దాలన్ని పగిలిపోయాయి. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
AP Deputy CM Pawan Kalyan Surgery: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన టెస్టులు నిర్వహించి.. వైద్యుల సర్జరీ చేసారు. కోలుకుంటున్న పవన్ కల్యాణ్కు 10 రోజుల విశ్రాంతిని వైద్యులు సూచించారు.
ys jagan fires on chandrababu naidu: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష?.. అని, వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా?.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన ట్విట్ వార్తలలో నిలిచింది.
Deputy cm pawan kalyan health news: ఇటీవల శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయనను సిబ్బంది హుటా హుటీన హైదరబాద్ లోని ప్రముఖ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేసిన వైద్యులు సర్జరీ చేయాలన్నారు.
Road accident in alluri district: చింతపల్లి జాతర నుండి తిరిగి వస్తున్న సమయంలో ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపు తప్పి కొండకు ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు ఎగిరి కింపడ్డారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
School Holiday News: దేశంలో ఎండ ఉష్ణోగ్రత తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇవ్వగా..ఎండల ధాటికి ముందుగానే సెలవులు ఇవ్వనున్నారని సమాచారం.
Chandrababu Self Enumeration Census: జనాభా లెక్కల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవగా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆ ప్రక్రియలో భాగమయ్యారు. జనగణన అధికారులతో కలిసి ఆయన ఆన్లైన్ పోర్టల్లో వివరాలు పొందుపర్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జనగణనపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
Tirumala Temple: తిరుమల ఆలయాన్ని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, టీటీడీ మాజీ ఈఓ ఎల్వీ సుబ్రమణ్యం సందర్శించారు. ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించగా.. వారు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
PV Sindhu Tirumala Temple: తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతుండగా.. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు కూడా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. తన భర్తతో కలిసి పీవీ సింధు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.