PM Kisan Yojana 18 th Installment: రైతులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే బంపర్ గిఫ్ట్ అందించనుంది. ఈ నేపథ్యంలో వారి ఖాతాల్లో కేంద్రం రూ.2000 జమా చేయనుంది. మీరు ఆన్లైన్లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే, 18వ విడత పీఎం కిసాన్ గురించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
PM Kisan 17th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలో జమా కానున్నాయి. 17 విడత డబ్బులు వారి ఖాతాల్లో జమా కానున్నాయి.
Budget 2024: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న ఎన్డీయే సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించబోతున్నదని సమాచారం. ప్రధాని మోదీ పాలనను మొదటి నుంచి నిరసిస్తున్న రైతులకు ఈ బడ్జెట్లో భారీ ప్రయోజనాలు కల్పించి వారిని శాంతపర్చాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సహాయం పెంపుతోపాటు మరికొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది.
Update on PM Kisan: పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ఫీచర్ ద్వారా రైతులు చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా e-KYC ప్రాసెస్ ఈ ఫీచర్ వల్ల మరింత సులభతరమైంది.
PM Kisan Kalyan Yojana: మధ్యప్రదేశ్లో రైతులకు ముఖ్యమంత్రి కిసాన్-కళ్యాణ్ యోజన కింద ఇక నుంచి నగదు మరింత ఎక్కువ జమకానుంది. గతంలో రూ.10 వేలు జమ అవుతుండగా.. ఇక నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
PM Kisan 14th Installment 2023: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నిధులు జూన్ 23వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేల నగదు జమకానుంది. పూర్తి వివరాలు ఇలా..
PM Kisan 14th Installment: 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆర్థిక సహాయం పొందిన వారు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటేనే 14వ విడత ఆర్థిక సహాయం పొందుతారు. లేకపోతే ఎలాంటి సహాయం పొందలేరు.
PM Kisan FPO Latest Update: పీఎం కిసాన్ ఎఫ్పీఓ యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షలు అందజేస్తోంది. వ్యవసాయ సంబంధిత వ్యాపారం ప్రారంభించేందుకు ఈ డబ్బును అందజేస్తోంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి..? ఎవరు అర్హులు..? పూర్తి వివరాలు ఇలా..
PM Kisan 14th Installment Update: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటివరకు 13 విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. త్వరలోనే 14వ విడతకు సంబంధించి నిధులు విడుదల చేయనుంది.
PM Kisan Yojana Latest Update: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఒక కుటుంబంలో ఎంత మంది లబ్ధిపొందవచ్చు..? భార్యాభర్తలు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుందా..? ప్రభుత్వం ఏం చెబుతోంది..? ఈ కేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి..? ఎవవైనా ఇబ్బందులు ఉంటే ఎవరినీ సంప్రదించాలి..? పూర్తి వివరాలు ఇలా..
Pm Kisan Fpo Yojana 2022: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతి అందిస్తోంది. రైతులు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయంగా రూ.15 లక్షలు ఇస్తోంది. ఇంకేందుకు ఆలస్యం.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోయి దరఖాస్తు చేసుకోండి.
PM Kisan Yojana Eligibility List: పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే పథకం కింద ఎంతోమంది అనర్హులు లబ్ధిపొందుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 కోట్ల మంది పేర్లను ప్రభుత్వం తొలగించింది. అర్హుల జాబితాలో మీరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
PM Kisan Scheme Update: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12వ విడత పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
PK Kisan New Rule: ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ప్రభుత్వం 8 మార్పులు చేసింది. అందుకు తగ్గట్టుగా మీరు అప్డేట్ కాకపోతే..వెంటనే పీఎం కిసాన్ యోజన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. లేకపోతే ప్రభుత్వమే వసూలు చేస్తుంది.
PM Kisan Funds: అన్నదాతలకు గుడ్ న్యూస్. 11వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ( PM Kisan Samman Nidhi Yogana) నిధులు విడదలయ్యాయి. హిమాచల్ ప్రదేశలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో పీఎం సమ్మాన్ నిధి డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేశారు.
PM Kisan Nidhi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు కోసం చూస్తున్నారా..అయితే అన్నదాతలకు గుడ్న్యూస్. త్వరలో మీ ఖాతాల్లో ఆ డబ్బులు జమ కానున్నాయి. మీ స్డేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
PM Kisan 11th Instalment: రైతులకు ఆర్థికంగా దన్నుగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. 11వ విడత నిధులపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ మధ్య నిధులు విడుదల చేసే అవకాశముంది.
PM Kisan: దేశ రైతులకు కేంద్రం నుంచి శుభవార్త. 10వ విడత పీఎం కిసాన్ ఆర్థిక సహాయం నేటి నుంచే అందనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ ఇవాళ మధ్యహ్నం నిధులు విడుదల చేయనున్నారు.
వృద్ధాప్యంలో ఉన్న రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.. 18 - 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.