Jagadishwar Reddy: మాజీ ఎమ్మెల్సీ మృతి

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి ( Jagadishwar Reddy ) గుండెపోటుతో మృతిచెందారు.

Last Updated : Sep 4, 2020, 10:56 PM IST
Jagadishwar Reddy: మాజీ ఎమ్మెల్సీ మృతి

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి ( Jagadishwar Reddy ) గుండెపోటుతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ( NIMS hospital ) చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. Also read : AP: ఫుడ్ ప్రాసెసింగ్ పై 8 కంపెనీలతో ఎంవోయూలు

రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డికి రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరుంది. జగదీశ్వర్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. Also read : TS: కరోనా మృతులపై వాస్తవాలు చెప్పండి.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x