Kaloji Narayana Rao: కాళోజి కి నివాళులు అర్పించిన కేసీఆర్, మంత్రులు

కళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా కూడా జరుపుతారు.

Last Updated : Sep 9, 2020, 03:33 PM IST
    • ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణరావు జయంతి ..
    • ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ), మంత్రులు కేటీఆర్ ( KTR ), ఈటల రాజేందర్ ఇతర శాసనసభ్యులు అసెంబ్లీలో కాళోజి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
Kaloji Narayana Rao: కాళోజి కి నివాళులు అర్పించిన కేసీఆర్, మంత్రులు

ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణరావు జయంతి ( Kaloji Narayana Rao ) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ), మంత్రులు కేటీఆర్ ( KTR ), ఈటల రాజేందర్ ఇతర శాసనసభ్యులు అసెంబ్లీలో కాళోజి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

కళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా కూడా జరుపుతారు.

 రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన కాళోజీకి పద్మ విభూషణ్ కూడా వరించింది.  

ఆయనను  చాలా మంది కాళన్న అని కూడా అనేవారు.

తెలంగాణ రాష్ట్రం.. భాష కోసం కాళోజి పరితపించేవారు.

Trending News