Telangana: కేసీఆర్‌కు అస్వస్థత..యశోద ఆసుపత్రిలో పరీక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు స్వల్ప అస్వస్థత కలిగింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళి పరీక్షలు చేయించుకుంటున్నారు.

Last Updated : Jan 7, 2021, 03:34 PM IST
Telangana: కేసీఆర్‌కు అస్వస్థత..యశోద ఆసుపత్రిలో పరీక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు స్వల్ప అస్వస్థత కలిగింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళి పరీక్షలు చేయించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) మరోసారి సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి ( Yashoda Hospital ) కి చేరుకున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో నిన్న కూడా ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకున్నారు. మరి కొన్ని పరీక్షలు చేయించాల్సిన రావడంతో వైద్యుల కోరిక మేరకు ఇవాళ మరోసారి ఆసుపత్రికి చేరుకున్నారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా యశోద ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Also read: Telangana High Court: తొలి మహిళా సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం

Trending News