శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్

శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్

Last Updated : Sep 30, 2019, 10:20 PM IST
శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్

తిరుపతి: నేటి సాయంత్రం తిరుమల పర్యటనకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంరతం పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. సోమవారం రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న సీఎం వైఎస్ జగన్.. మంగళవారం ఉదయం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి విజయవాడకు వెళ్లనున్నారు.
 

Trending News