Ttd cancels VIP Break Darshan in December and January: చాలామంది ఇప్పటికే తిరుమలలో కొత్త ఏడాది ఎలాగైన స్వామివారిని దర్శనం చేసుకొవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ తాజాగా.. వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తిరుమలలో డిసెంబర్ లో, జన్వరి నెలల్లో వచ్చే వీఐపీలు ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొవాలని పలు సూచనలు చేసింది.
Tirumala: గత కొన్నిరోజులుగా దిత్వా తుపాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా ఏపీలోని తిరుమల,నెల్లూరుతో పాటు పలు జిల్లాలో దిత్వా ప్రభావం వల్ల భారీగా వర్షం కురుస్తుంది. తిరుమల కొండలన్ని కూడా పొగమంచుతో మరింత అందంగా కన్పిస్తున్నాయి. తిరుమలలో దిత్వా ఎఫెక్ట్ తో వాతావరణ ఆహ్లదకరంగా మారిపోయింది. భక్తులు వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నకూడా శ్రీవారి దర్శనం కు మాత్రం వెనుకంజ వేయడంలేదు. వర్షాలు, చలి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని టీటీడీ పలు సూచనలు చేసింది.
Huge devotees registrations for vaikunta dwara darshan: శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు ఆసక్తిని కనబర్చారు.ఈక్రమంలో రేపు అంటే..మంగళవారంమధ్యహ్నం లక్కీ డీప్ తో టోకెన్లను టీటీడీ కేటాయించనుంది. వారి ఫోన్ లకు సమాచారం వెంటనే వెళ్లేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Tomorrow Schools And Colleges Holiday On December 1st In These States: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ నెల మొదటి రోజే సెలవు వచ్చేసింది. స్కూళ్లు, కాలేజ్లు అన్నింటికి సెలవు ప్రకటించారు. ఇంతకీ ఎక్కడ? ఎందుకు అనే వివరాలు తెలుసుకుందాం.
ttd on anchor shiva jyothi aadhaar card row: యాంకర్ శివజ్యోతి వివాదంను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. కొంత మంది మీడియా ప్రతినిధులు టీటీడీ వారిని ఈ విషయంపై సంప్రదించగా దీనిపై అసలు విషయంను అధికారులు వెల్లడించారు.
Anchor Shiva Jyothi: యాంకర్ శివజ్యోతి తిరుమలలో తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీనిపై సారీ చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇటీవల తిరుపతి దర్శనం, ప్రసాదం గురించి శివజ్యోతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రూ.10,000 ఖరీదైన ఎల్1 క్యూ లైన్లో వెళ్లామని, ఆ ఉద్దేశంతోనే ఖరీదైన లైన్ అని అన్నానని, అంతేకానీ తామేదో ధనవంతులమని అహంకారంతో కాదని క్లారిటీ ఇచ్చారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి అని, నాలుగు నెలలుగా శనివారం వ్రతాలు కూడా చేస్తున్నానని తెలిపారు.
Shiva Jyothi controversy on Tirumala laddu prasadam: తిరుమల క్యూలైన్ లో ఉన్న రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమేనంటూ యాంకర్ శివజ్యోతి శ్రీవారి పవిత్రమైన ప్రసాదంను అపహాస్యం చేసేలా మాట్లాడింది. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.
Heavy rains in Tirumala: తిరుమలలో సోమవారం నుంచి భారీ వర్షం కురుస్తుంది.ఈ క్రమంలో ఘాట్ మార్గంలో వెళ్తున్న బైకర్ పై కొండపై నుంచి భారీ బండరాయి పడింది.ఈ ఘటనలో అతను ఒక్కసారిగా రోడ్డుమీద పడిపోయాడు.
fake recommendation letters intha name of satya kumar Yadav: ఏకంగా మంత్రిపేరుతో సిఫారసులు వస్తుండటంతొ టీటీడీ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో దీనిపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
Tirumala Temple: తిరుమల శ్రీవారికి చాలా మంది భక్తులు ప్రతిరోజు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆపదల్ని, గండాలను తొలగిస్తాడని నమ్ముతారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన నిలోఫర్ టీ దుకాణం యజమాని బాబు రావు శ్రీవారికి బంగారం, డైమండ్ తో చేసిన యజ్ఞోపవీతంను కానుకగా సమర్పించాడు.
Tirumala Temple: కలియుగ దైవం తిరుమల శ్రీవారిని పలువురు సెలబ్రీటీలు, రాజకీయ నేతలు దర్శించుకున్నారు. ఉదయం పూట వీఐపీ బ్రేక్ సమయంలో నటి అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు రాజకీయ నేతలు మంత్రి పార్థసారథి,పీవీఎన్ మాధవ్ తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులుప్రత్యేకంగా వీఐపీలకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
Ayyappa devotees protest in Tirumala: కపిల తీర్ధం వద్ద వందలాదిగా అయ్యప్ప స్వాములు నిరసనలకు దిగారు. తమకు ఎందుకు పుణ్యస్నానాలకు అనుమతించరని వాగ్వాదంకు దిగారు. దీంతో అక్కడ గందర గోళం ఏర్పడింది.
Pawan kalyan on Tirumala laddu row:తిరుమల శ్రీవారి లడ్డూ కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదని, అది మనందరి ఉమ్మడి భావోద్వేగమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. స్వామివారి ప్రసాదాన్ని.. స్నేహితులు, కుటుంబ సభ్యులు, చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటామన్నారు.
Vemuri Travel bus break down near bapatla: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు బాపట్ల వద్ద నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాపట్లలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులతో కలిసి రెండు కి.మీ.ల మేర అడవిలో నడిచారు. ఇక మీదట ఎర్రగంధపుస్మగ్లింగ్ లను సహించేదిలేదన్నారు. కేంద్రంలో ఆపరేషన్ కగార్ చేపట్టామని, ఎర్రచందనం స్మగ్లర్ ల కోసం ఆపరేషన్ చేయడం తమప్రభుత్వంకు పెద్ద పనికాదన్నారు. ఇక మీదట స్మగ్లింగ్ లను వదిలేసి ఇతర పనుల్ని చూసుకొవాలని పవన్ కళ్యాణ్ స్మగ్లర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Pawan kalyan warning to red sandalwood smugglers: ఎర్రచందనం సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయన్నారు. అలాంటి పవిత్రమైన సంపదను కొందరు అక్రమంగా తరలించే వారిపై ఆపరేషన్ చేపట్టైన కఠినంగా వ్యవహరిస్తామని పవన్ కళ్యాన్ మాస్ ధమ్కీ ఇచ్చారు.
Pawan kalyan visits mamandur forest: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి దాదాపు రెండు కిలోమీటర్ల మేర మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే వివిధ వృక్ష జాతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
leopard attacks on devotees in Tirumala: తిరుమలలో ముఖ్యంగా నడక మార్గంలో ఇటీవల చిరుత దాడులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అధికారులు ఇక మీదట.. సీసీకెమెరాతో నిరంతరం మానిటరీంగ్ చేస్తామన్నారు.
Nara rohith and sireesha couple: కొత్త జంట నారా రోహిత్ తన సతీమణి శిరీషతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.