TTD News: కాలినడకన శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తులకు బిగ్ అలర్ట్ గా చెప్పుకొవచ్చు. శ్రీ వారి మెట్టువద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు ఇక మీదట విధిగా 1200 మెట్ల వద్ద స్కానింగ్ చేయించుకొవాలని అధికారులు సూచించారు.
Father Killed In His Daughter At Madanapalle: తల్లి లేని బిడ్డ అని గారాబం చేసి పెంచితే కుమార్తె మాత్రం రాక్షసిగా మారింది. పెళ్లి కుదుర్చి రెండతస్తుల ఇల్లు రాసిచ్చినా కూడా బిడ్డ ప్రియుడి మోజులో కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Tirumala news: తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని ఒక యువతికి తిరుమల మెట్లను మోకాళ్ల మీద ఎక్కింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి 450 మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకుంది.
Revanth Reddy Tirumala Tour: లోక్సభ ఎన్నికల అనంతరం కొంత తీరిక దొరకడంతో రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకోనున్నారు.
Rain Fall In Tirumala: తిరుమలలో భక్తులకు భారీ ఊరట లభించింది. కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షంకురిసింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. రూ. 300 టిక్కెట్లతోపాటు గదులను కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న శ్రీవారి భక్తులకు ఇది సదావకాశం.
Tirumala Tirupathi Devasthanam: ప్రపంచంలో ఉన్న అతి పవిత్రమైన దేవస్థానాలలో తిరుమల తిరుపతి కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైయున్న నగరం తిరుమల. మనుషుల పుట్టినరోజు లాగానే తిరుమల కూడా అతి త్వరలోనే 894 వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోనుంది.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
TTD Darshan Tickets: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. క్యూలైన్తో దాదాపు 4 కి.మీ మేర వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
Tirupati Car Accident: తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో కారు దూసుకెళ్లడంతో ఇద్దరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Man set Himself on Fire: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పివేసి.. ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.