Add Zee Business As A Preferred Source
App

Ayodhya - chiranjeevi - Ram Charan: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్

Ayodhya - chiranjeevi - Ram Charan: అయోధ్యలో కొత్తగా కొలువు దీరిన భవ్య రామ మందిరంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటులు చిరంజీవి,రామ్ చరణ్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Ayodhya - chiranjeevi - Ram Charan: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్