కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు గ్రేట్ న్యూస్ ఇది. ఇటీవలే డీఏ భారీగా పెరిగింది. ఇప్పుడు మరోసారి డీఏ పెరగనుంది. డీఏ పెరగడంతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడనుంది. 8వ వేతన సంఘం అమల్లో వస్తే ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ భారీగా పెరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Arrear News: కరోనా సమయంలో పెండింగ్లో ఉంచిన 18 నెలల పెండింగ్ డీఏల రిలీజ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. మోదీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా మరోసారి పెండింగ్ డీఏల గురించి చర్చ జరుగుతోంది.
7th Pay Commission Pension Benefits: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్న్యూస్. 3 నుంచి 7వ వేతన సంఘం వరకూ అన్నింటిలో పెన్షన్ల పెంపు లేదా అదనపు పెన్షన్ ప్రయోజనాలు గురించి ఉంది. నిర్ణీత వయస్సు దాటిన సీనియర్ పెన్షనర్లకు వయస్సుని బట్టి పెన్షన్ అందనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike 2025: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ మొదటి పెంపు ఉండనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తున్న AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI సూచిక సంఖ్యల ఆధారంగా జనవరి 2025 లో జీతాల పెంపుపై క్లారిటీ రానుంది. అయితే మరోసారి ఎంత జీతం పెరుగుతుందని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు AICPI డేటా ఆధారంగా డీఏ ఎంతకు చేరిందో ఇక్కడ తెలుసుకుందాం..
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్డేట్ వస్తోంది. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం త్వరలో ఏర్పాటు కానుందని తెలుస్తోంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరగనున్నాయో తెలుసుకుందాం.
7th Pay Commission Basic Pay Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేకు గ్రాట్యుటీని కలిపితే శాలరీ ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతుంది. 2004లో గ్రాట్యూటీ మొత్తం 50 శాతం దాటిన తరువాత బేసిక్ పేతో లింక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గ్రాట్యూటీని బేసిక్ పేలో కలపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
7th Pay Commission DA Merge Updates in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ఇటీవల అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం డీఏ 53 శాతమైంది. దాంతో మొత్తం డీఏను బేసిక్ శాలరీలో విలీనం చేసే విషయమై చర్చ నడుస్తోంది. ఇప్పుడీ విషయమై బిగ్ అప్డేట్ వెలువడింది.
దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు అందుకుంటున్న కనీస వేతనం కాస్తా రెట్టింపవుతుంది. అందుకే ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం కోసం నిరీక్షణ ఉంది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సైతం డీఏ పెంచుతూ ప్రకటన చేసింది. అంటే ఇప్పటికీ 5, 6 వేతన సంఘాల ప్రకారం జీతాలు అందుకునేవారికి ఈ డీఏ పెంపు వర్తించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Merge News in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇటీవలే అక్టోబర్ నెలలో పెరిగాయి. తిరిగి 2025 జనవరిలో పెరగనున్నాయి. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పట్నించే డీఏ పెంపుపై చర్చలు జరుగుతున్నాయి.
7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలమైన అప్డేట్ వెలువడింది. ఇటీవల పెరిగిన డీఏతో మొత్తం డీఏ 53 శాతమైంది. అయితే ఇది బేసిక్ శాలరీలో కలుపుతారా లేదా అనే సందేహం ఉంది. ఇప్పుడీ విషయంలో స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల దీపావళి గిఫ్ట్గా జీతాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి.
7th Pay Commission DA Hike News in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మరోసారి పెరగనుంది. ఏడాదిలో రెండోసారి డీఏ-డీఆర్ పెంపు గత నెలలోనే జరిగింది. ఇప్పుడు మరోసారి పెరగనుంది. కేవలం మరో 2 నెలల్లో డీఏ పెరగనుంది. దీనికి సంబంధించన అప్డేట్స్ వెలువడ్డాయి. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం.
8th Pay Commission Salary Hike in Telugu: 8వ వేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అద్భుతమైన లాభాలున్నాయి. జీతభత్యాలు, పెన్షన్ గణనీయంగా పెరగనుంది. అందుకే ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ 8వ వేతన సంఘం ప్రకటన ఎప్పుడుంటుంది. ఎప్పట్నించి అమల్లోకి వస్తుంది, జీతభత్యాలు ఎంత భారీగా పెరగనున్నాయో తెలుసుకుందాం.
8th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం దగ్గరపడింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త వేతన సంఘం ప్రకటించనున్నారు.
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ 53 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు ఉద్యోగులకు డీఏ, ఇటు పెన్షనర్లకు డీఆర్ భారీగా అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఈ మేరకు లేఖలు రాశాయి. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం విషయంలో నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి సందర్బంగా భారీ నజరానా అందనుంది. పెన్షనర్ల బకాయిలు చెల్లింపుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. పెన్షనర్లకు రావల్సిన డీఆర్ బకాయిలు చెల్లింపుల అంశమింది. దీని ప్రకారం ఎవరెవరికి ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో దీపావళి పండుగ రెట్టింపు సంతోషాన్ని తీసుకువచ్చింది. డీఏను 3 శాతం పెంచగా.. మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. పెంచిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమలు చేయడంతో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో భారీ మొత్తం జమ అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై ఈ నెలలో కీలక అప్డేట్ రానుంది. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) సమావేశం ఈ నెలలో జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.