RK Roja Selvamani: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని వీడియో సందేశంలో తెలిపారు.
Big Slap To Narendra Modi Chandrabababu On Tiruapati Laddu Row: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Supreme Court Serious On Revanth Reddy Comments On Kavitha Bail: న్యాయ వివాదంలో మరోసారి రేవంత్ రెడ్డి చిక్కుకున్నారు. కవిత బెయిల్ అంశంలో ఆయనకు భారీ షాక్ తగిలింది.
KT Rama Rao Fire On Bandi Sanjay Kumar Amid Kavitha Bail Petition: తెలంగాణలో కవిత బెయిల్ అంశం హాట్ టాపిక్గా మారింది. బెయిల్ మంజూరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
SCI Recruitment 2024: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 80 జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హతలతోపాటు ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Supreme Court Of India: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనను అంగీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నిష్పక్షపాతంగా ట్రయల్ సాగే అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తేల్చేసింది.
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించ తలపెట్టిన (Parliament Building) సెంట్రల్ విస్టా రీడవలప్మెంట్ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా లౌక్డౌన్ నాటినుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి.. నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా శుభవార్త అందించింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) పై ఈరోజు (Sep 30) తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు తీర్పును ప్రకటించనుండటంతో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం తీర్పు ప్రకటించడానికి సంసిద్ధమైంది. అయితే తీర్పు రోజున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్కే యాదవ్ ఆదేశించారు.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ( Prashant Bhushan ) న్యాయవ్యవస్థపై పలు ఆరోపణలు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం (supreme court) ఒక్క రూపాయి జరిమానా (Prashant Bhushan Fined For RS 1) విధించింది.
కరోనా (Coronavirus) లాక్డౌన్ విపత్కర పరిస్థితుల నాటినుంచి సాధారణ ప్రజలతోపాటు.. సంస్థలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మార్చి నుంచి దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే.
అయోధ్య ( Ayodhya ) లో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబ్రీ కూల్చివేత కేసు కూడా చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి బాబ్రీ విధ్వంసం కేసులో ఆగస్టు 31 నాటికీ తీర్పును వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court of India ) అంతకుముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ( cbi special court ) ఆదేశించిన విషయం తెలిసిందే.
అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఆగస్టు 31 లోపు పూర్తిచేయాలన్న సుప్రీం కోర్టు (Supreme Court of India) ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు ప్రతీరోజు విచారణ జరుపుతోంది.
CJI SA Bobde Spotted On Harley Davidson | సుప్రీం కోర్టు దాటగానే ఆయన అచ్చం సాధారణ వ్యక్తుల్లా మారిపోతారు. ఆయన మరోవరో కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే. హార్లే-డేవిడ్సన్ బైక్పై కనిపించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీలో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురికి ఢిల్లీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే . నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.