UPSC Exam No Extra Chance: జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఇందుకు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టింది. కోవిడ్-19 కారణంగా చివరి ప్రయత్నంలో గత ఏడాది హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేది లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Ap High court: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఏకగ్రీవాలపై విచారణకు ఆదేశించే హక్కు ఎక్కడిదంటూ కోర్టు ప్రశ్నించడం సంచలనంగా మారింది.
Supreme court: నిరుద్యోగులకు శుభవార్త. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యముంటే చాలు..ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలి, ఉద్యోగాలేంటనే వివరాలు ఇలా ఉన్నాయి.
వైద్య చికిత్స కోసం సెంట్రల్ హెల్త్ స్కీమ్ (సీహెచ్జీఎస్)లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి బదులుగా ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ క్లెయిమ్ చికిత్సను నిరాకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Supreme court: బిలియన్ , ట్రిలియన్ డాలర్ల వ్యాపారం కంటే ప్రజల వ్యక్తిగత గోప్యతే విలువైనది. ప్రజల ప్రైవసీను కాపాడటంలో తప్పకుండా జోక్యం చేసుకుంటాం. ఫేస్బుక్, వాట్సప్ల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి.
Right to protest: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా. రాజ్యాంగం ఆ హక్కును ఎల్లప్పటికీ ఇవ్వలేదా..సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అదే చెబుతున్నాయి. నిరసన తెలిపే హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
Supreme court: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ వైఫల్యం అంశంపై స్పందించింది.
Supreme court: చిత్ర విచిత్ర కేసులు, విభిన్నమైన తీర్పులు. లేదా కోర్టుల అక్షింతలు. సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న మరో ఘటన ఆసక్తి రేపుతోంది. ఏం జరిగిందంటే..
Supreme court: అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేసుకు సంబంధించిన తెలుగుదేశం నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rajiv Gandhi Assassination case: దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో ఖైదీల విడుదల వ్యవహారం మళ్లీ రాష్ట్రపతి భవన్కు చేరింది. నిందితుల్లో ఒకరైన పేరరివాళన్ కు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Bombay High court Judgement: బోంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది.
Local Body Elections issue: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల విషయంలో వివాదాన్ని రేపిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి ఆజ్యం పోయడానికి సిద్ధమౌతున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించనున్నారని సమాచారం.
Ap Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వైసీపీ ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తున్నట్టు వెల్లడించింది.
Ap Panchayat Elections 2021 Reschedule: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు రీ షెడ్యూల్ అయ్యాయి. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో..హడావిడిగా ఎన్నికల్ని రీ షెడ్యూల్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం..
Supreme court on local elections: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసుకున్న పిటీషన్లను కొట్టివేసింది. ఈసీ వ్యవహారాల్లో కలగజేసుకోమని స్పష్టం చేసింది.
Mudragada Padmanabham letter : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..ఎస్ఈసీ వైఖరిని తప్పుబడుతూ లేఖ రాశారు.
AP Panchayat Elections 2021: ఏపీ స్థానిక పంచాయితీల ఎన్నికల వివాదంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మారిన పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనకారి కానుందా..లేదా ఎన్నికల కమీషన్కు లాభం చేకూర్చనుందా అనే విషయం ఆసక్తి రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.
Supreme court on farmers protest: నూతన వ్యవసాయ చట్టాలపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. కమిటీ ఏర్పాటులో పక్షపాతం ఉందన్న రైతు సంఘాల ఆరోపణల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కమిటీ నియామకంలో పక్షపాతం ప్రశ్నేలేదని స్పష్టం చేసింది.