sahara group సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సహారా గ్రూపునకు చెందిన 9 సంస్థలపై ఎస్ఎఫ్ఐఓ విచారణను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో పాటుగా సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ తో పాటు ఆయన సంస్థలకు చెందిన ఉన్నతోద్యోగులపై లుక్అవుట్ సర్క్యులర్లతో పాటు ఇతర చర్యలు తీసుకునేందుకు కూడా సుప్రీం కోర్టు వీలు కల్పించింది. సుబ్రతోరాయ్కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
Supreme Court: వ్యభిచారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనమైన తీర్పు ఇచ్చింది. వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించింది. అదే సమయంలో అక్రమ రవాణా విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
AP Govt: విశాఖ రుషి కొండ తవ్వకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఇదివరకే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Disha Case: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన దిశా ఎన్కౌంటర్ కేసులో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. ఈ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈమేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది.
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
Gyanvapi masjid Issue: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వారణాసి కోర్టు విచారణను నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పులో కీలకాంశాలు ఇలా ఉన్నాయి..
Supreme court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశా ఎన్కౌంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దిశ కమిషన్ నివేదికపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 డిసెంబర్ 6న దిశా కేసు నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు.
Supreme Court on GST: సుప్రీం కోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. జీఎస్టీ (GST) కౌన్సిల్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు తొలగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం జీఏడీకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
Rajiv Gandhi Murder Case: భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 30 ఏళ్లపాటు జైళ్లో ఉన్న ఆ నిందితుడి విడుదలకు ఆదేశాలిచ్చింది.
Gyanvapi masjid Issue: ఉత్తరప్రదేశ్లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో సర్వే కమీషనర్ అజయ్ కుమార్ మిశ్రాపై వేటు పడింది. సర్వే బృందం నుంచి అతడిని కోర్టు తప్పించడంలో విశాల్ సింగ్ పాత్ర ఉందా..
Gyanvapi Mosque Issue: పవిత్ర కాశీ క్షేత్రంలోని జ్ఞాన్వాపి మసీదులో శివలింగం గుర్తించడంపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచిన జ్ఞాన్వాపి మసీదు వ్యవహారంపై వీహెచ్పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ తమ సంస్థ తరపున స్పందించారు.
Supreme Court Key Points: రాజద్రోహం అలియాస్ సెడిషన్ యాక్ట్ అలియాస్ ఐపీసీ సెక్షన్ 124 ఏ. బ్రిటీషు కాలం నాటి ఈ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాజద్రోహం కేసుకు సంబంధించి ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం...
Sedition Law on Hold: వివాదాస్పద రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు చారిత్రక ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ కాలం నాటి ఈ చట్టం పై కేంద్రం పునర్ సమీక్షించే వరకు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసులను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.
Supreme on Sedition law: రాజద్రోహం చట్టానికి ( ఐపీసీ సెక్షన్ 124 ఏ) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కేంద్రానికి 24 గంటల గడువిచ్చింది. రాజద్రోహం చట్టం పై పునర్ పరిశీలన వ్యవహారంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.
Supreme Court: దేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్వేవ్ రూపంలో దూసుకొస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ విషయమై కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
CJI NV Ramana: శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో ఏది గొప్పంటే అర్ధమే లేదు. కానీ మూడింటికీ సరిహద్దులున్నాయి. ఎవరి హద్దు వారిదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అదే అంటున్నారు.
Delhi Jahangirpuri Violence: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. జహంగీర్పురిలో పలు ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలకు విరుద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్ పలు రకాల చర్యలు చేపట్టింది. ఈ చర్యల భాగంగానే అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభించింది.
Supreme Court: కరోనా మృతుల పరిహారం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరిహారం కోసం దాఖలయ్యే నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది.
Supreme Court on Hijab Issue: కర్ణాటకలో సంచలనం రేపిన హిజాబ్ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది.