Telangana Assembly Speaker: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ ఈరోజు, రేపు జరుపనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. తిరిగి ఈనెల 12,13 తేదీల్లో కూడా విచారణ కొనసాగనుంది.
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హులు. ఇలా చట్టాన్ని రూపకల్పన చేశారు. తాజాగా ఈ నిర్ణయంపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దాన్ని గవర్నర్ కు పంపిస్తే ఆయన దానికి ఆమోదిస్తూ సంతకం చేశారు.
TVK Vijay: తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్కి కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబం షాక్ ఇచ్చింది. విజయ్ ఇచ్చిన రూ. 20 లక్షల విరాళాన్ని తిరిగి ఇచ్చేసి బిగ్ షాక్ ఇచ్చింది.
cji gavai recommends justice Suryakant as his successor: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా సూర్యకాంత్ పేరును ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయి ప్రభుత్వంకు సిఫారసు చేశారు.
kalvakuntla Kavitha letter to supreme court: ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టుకు తెలంగాణ గ్రూప్ 1 నియమాకాల్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ లేఖను రాశారు. దీన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని కోరారు.
Supreme court big shock to revanth reddy govt: బీసీ రిజర్వేషన్ అంశంపై రేవంత్ సర్కారుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పాత రిజర్లేషన్ పద్దతిలో ఎన్నికలకు పోవచ్చని తెలిపింది.
Supreme on BC Reservations: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణలో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
Supreme court on Karur Stampede: టీవీకే పార్టీ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో సీబీఐ విచారణకు ఆదేశించింది.
ముగ్గురు సభ్యుల కమిటీకి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వం వహిస్తారని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.
BC Reservations on Supreme Court: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కీలక స్టెప్ వేయనుంది. జీవో నెంబర్ 9 అమలుకు నేడు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది.
Telangana Local body Elections:బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించేయోచనలో ఉంది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Br Gavai on shoe attack incident: సుప్రీంకోర్టులో జరిగిన షూదాడి ఘటనపై సీజేఐ బీఆర్ గవాయి స్పందించారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఆ రోజు జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు చెప్పారు. అదే విధంగా పదేళ్ల క్రితం గతంలో ఒక కోర్టులో ఇదే విధంగా జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు.
Telangana Sarpanch elections:తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై హై కోర్టులో సుధీర్ఘ విచారణ జరిగినా.. హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ ఈ రోజుకు వాయిదా పడింది.
Rakesh Kishore on cji br gavai attack incident: జస్టిస్ గవాయిపై దాడి ఘటనపై ఏమాత్రం పశ్చాత్తాపంకు గురికావట్లేదని సీనియర్ న్యాయవాది రాకేశ్ కిశోర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సనాతన ధర్మం విషయంలో ఆయన మాట్లాడిన మాటలు తనను ఎంతగానో బాధించాయన్నారు.
Telangana Govt: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
Telangana Local Body Elections BC Reservataions Controersy: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరులో తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను భారత సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది.
Telangana Local Body Elections: రేపు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పయనమయ్యారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. హస్తినలో సీనియర్ న్యాయవాదులను కలవబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Teacher Eligibility Test: ప్రభుత్వ టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలన్న సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. బోధనతోపాటు టెట్ సిలబస్ ను కూడా కవర్ చేసేందుకు వీరంతా అదనపు సమయాన్ని కేటాయిస్తున్నారు. టెట్ లో క్వాలిఫై అవ్వాలన్న నిబంధన వీరిపై మరింత ఒత్తిడిని పెంచిందని చెప్పవచ్చు. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Big Twist In Tirumala Laddu Prasadam Dispute: తిరుమల లడ్డూ వివాదంపై న్యాయ విచారణ కొనసాగుతుండగా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంపై సిట్ దర్యాప్తు నిలిపివేసిందా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఏం చేస్తున్నారని నిలదీసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: వైద్య విద్యార్థుల స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ మేరకు గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాన్ నేత్రుత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకుంటున్న విద్యార్థులకు 4ఏళ్ల స్థానికత తప్పనిసరి అని కోర్టు తేల్చి చెప్పింది.
JC Prabhakar Reddy: సుప్రీంకోర్టు తాజా పరిణామంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దరెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.