AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండ్రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ మంత్రులతో కీలక సమావేశం కానున్నారు.
AP DSC 2008 : ఏపీలో డీఎస్సీ 2008 సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించనుంది. వివిధ కారణాల వల్ల అన్యాయమైన అభ్యర్ధులకు న్యాయం చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేశారు.
Ramatheertham Temple: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రామతీర్ధం కోదండ రామాలయం రూపు దిద్దుకుంటోంది. ఆలయాన్ని పూర్తి స్థాయిలో తీర్దిదిద్ది..2022 జనవరి నాటికి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
AP CM YS Jagan's Delhi tour: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
AP Corona Update: మహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్లో నియంత్రణలోకి వస్తోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
YSR Bima Scheme: ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలకమైన మార్పులు చేశారు. ఈ మార్పులు జూలై 1 నుంచి అమల్లో రానున్నాయి.
Anandaiah letter To AP CM YS Jagan Mohan Reddy: ఔషధానికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా, మందు తయారీ పంపిణీ విషయంలో ఎలాంటి సహకారం అందడం లేదని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సోమవారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో తమకు సహకారం అందించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు.
Corona Third Wave: కరోనా థర్డ్వేవ్ ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీడియాట్రిక్ వార్డులపై దృష్టి సారించారు.
AP Curfew Exntended: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కరోనా సంక్రమణ ఛైన్ కొనసాగకుండా ఉండేందుకు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ICU Beds: వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శీకారం చుట్టింది. నిరుపేదలకు సైతం మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
AP CM YS Jagan Mohan Reddy : కరోనా కట్టడి చర్యలలో భాగంగా రాష్ట్రంలో కోటి మందికి పైగా కరోనా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా తాడిపత్రిలో నిర్మించిన 500 పడకల కోవిడ్ ఆసుపత్రి (Tadipatri COVID-19 hospital)ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
AP Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు కాస్త శాంతిస్తోంది. ఏపీలో కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. కరోనా కట్టడికై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్పై రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Curfew: కరోనా మహమ్మారి కట్టడికై దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ, లాక్డౌన్లు పొడిగిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ లాక్డౌన్ సడలింపు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఎన్ని రోజులంటే..
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్యరంగ బలపేతానికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాల్ని అన్ని ప్రాంతాలకు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 14 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు.
2 Years Of YS Jagan Rule In AP: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండేళ్లలోనే సువర్ణ ఘట్టాన్ని ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారని కొనియాడారు.
Dharmendra pradhan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతుంటే..కేంద్రం మాత్రం ప్రశంసిస్తుండటం విశేషం.
AP Curfew: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉధృతి కాస్త అదుపులో వచ్చింది. లాక్డౌన్ ఫలితంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా నియంత్రణను కొనసాగించేందుకు లాక్డౌన్ను మరో రెండు వారాలపాటు కొనసాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Supreme Court: కరోనా మహమ్మారి విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆమోదయోగ్యంగా ఉంటున్నాయి. వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే అంతటా అమలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇందుకు ఉదాహరణ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.