Night curfew in Andhra Pradesh: విజయవాడ: ఏపీలో రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు కూడా ఇతర రాష్ట్రాల తరహాలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24వ తేదీ, శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) ప్రకటించారు.
Ap Exams: కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కరోనా కట్టడికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒక్కరోజులో 2 లక్షల 60 వేల కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అటు ఏపీలో కూడా అదే పరిస్థితి.
Barrage on Vamsadhara river: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మించబోతోంది. వంశధార నదిపై బ్యారేజ్ నిర్మాణం ద్వారా వేలాది ఎకరాల్ని సాగులోకి తీసుకురావాలని సంకల్పించింది. బ్యారేజ్ నిర్మాణానికి సహకారం కోరుతూ ఒరిస్సా ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ లేఖ రాశారు.
Ys jagan review: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిర్ధారిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ఆసుపత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు.
Ramadan Wishes: ముస్లింల పవిత్ర నెల రంజాన్ ప్రారంభమైంది. రంజాన్ నెల ప్రారంభం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందించారు.
Ugadi Panchangam 2021: ఉగాది నాడు జాతకం చెప్పించుకోవడం ఓ ఆనవాయితీ. అందుకే ఉాగాది నాడు పంచాంగ శ్రవణం క్రమం తప్పకుండా ఉంటుంది. ఆ స్వామీజీ చెప్పిందాని ప్రకారం కేసీఆర్, వైఎస్ జగన్లకు చాలా బాగుంటుంది కానీ ఆ నేతకు మాత్రం కష్టాలేనట. ఇంతకీ ఎవరా నేత..
Ugadi Prayers: తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
Ugadi Happy New Year: తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు.
AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి రామచంద్రయ్య..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ హయాంలో జరిగిన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Tirupati Bypoll: పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముఖ్మమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకున్నారు. వేలాదిగా జనం హాజరయ్యే పరిస్థితిని తప్పించేందుకే సభ రద్దు చేసుకున్నట్టు జగన్ స్పష్టం చేశారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ మేజర్ ఎన్కౌంటర్ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
AP CM YS Jagan Receives COVID-19 Vaccine: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
Ys jagan: రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగుల్లో అధిక శాతం ఇబ్బందులకు గురయ్యారు. కుటుంబం ఓ చోట..ఉద్యోగం మరోచోట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై ఆ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
YSR Bima: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అయ్యేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. బాధితులతో పాటు వారి కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నారు.
AP CM YS Jagan Inaugurates Kurnool Airport At Orvakal: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం కర్నూలు ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు.
Corona vaccination: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఎన్నికల్లో కార్యాచరణపై నేతలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మెజార్టీ మొత్తం దేశానికే ఓ సందేశం కావాలన్నారు.
Rythu Bharosa Kendralu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు ఖరీఫ్ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు కీలకంగా , రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని అధికారుల్ని కోరారు.
Andhra pradesh: వాలంటీర్లు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎన్నికవడం చూశాం. ఇప్పుడిక ఏకంగా కూరగాయలమ్మే వ్యక్తి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారని తెలుసా. ఏపీలోని ఓ మున్సిపాలిటీలో అదే జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.