Aarogyasri: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు వెంటాడుతున్న మరో కొత్త సమస్య బ్లాక్ ఫంగస్. రానురానూ బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత ఆదేశాలు జారీ చేశారు.
AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ కేసుల్లో స్వల్ప తగ్గుదల కన్పించింది. గత కొద్దిరోజులుగా 20 శాతం వరకూ పాజిటివిటీ రేటుతో భారీగా పెరిగిన కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మరోవైపు కరోనా మహమ్మారి నియంత్రణకై రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగించారు.
AP COVID-19 cases latest updates: అమరావతి: ఏపీలో నిన్నమొన్నటి పరిస్థితితో పోల్చుకుంటే తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా గుర్తించిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మృతుల సంఖ్య మాత్రం పైకే ఎగబాకుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 18,561 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Ap Curfew Extension: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూను మరికొద్ది రోజులు పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చర్యలకు ఆదేశించారు.
AP Lockdown: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడవచ్చు.
COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 20 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,535 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) నిర్వహించగా వారిలో 22,517 కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
AP 10th class exams schedule: అమరావతి: ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 7వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులుచేర్పులు లేవని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.
Nara Lokesh slams AP CM YS Jagan: అమరావతి: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.
MP Raghuramakrishnam Raju arrested on charges of sedition: హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ అరెస్ట్ జరిగింది. గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై (AP CM YS Jagan) రఘురామ కృష్ణం రాజు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Vaccine Tenders: కరోనా కట్టడికై ఏపీ ప్రభుత్వం కీలకమైన సమీక్ష జరిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై చర్చించారు.
Oxygen on Wheels: కరోనా మహమ్మారి నేపధ్యంలో అత్యవసరం కోసం ఏపీ మరో వినూత్న పథకం ప్రారంభమైంది. అదే ఆక్సిజన్ ఆన్ వీల్స్. సంక్షిప్తంగా జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు.
AP CM Ys Jagan Letter: ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ కీలకాంశాల్ని లేవనెత్తారు. ఆక్సిజన్ సరఫరా, కేటాయింపులతో సహా..వ్యాక్సిన్ పేటెంట్ డీ లైసెన్సింగ్ విషయంపై మాట్లాడారు. ప్రదాని మోదీకు లేఖ రాశారు. లేఖలో ఇంకా ఏం రాశారంటే..
Covid Vaccine: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. వ్యాక్సిన్ కొనుగోలుపై స్పష్టత ఇచ్చింది.
COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం వరకు వరుసగా ఐదు రోజులపాటు 20 వేలకుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టించినట్టే కనిపించాయి. కానీ ఇంతలోనే శనివారం కొత్తగా గుర్తించిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి 20 వేల మార్కు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది.
Minister Kodali Nani: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వ్యవహారంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆ నలుగురికి కరోనా కంటే భయంకర లక్షణాలున్నాయని దుయ్యబట్టారు.
Oxygen Production: కరోనా మహమ్మారి ఉధృతంగా విజృంభిస్తుండటంతో దేశంలో ఆక్సిజన్, మందులు, బెడ్స్ కొరత తీవ్రంగా మారింది. ఈ తరుణంలో ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్టీల్ప్లాంట్, నేవీ అదికారుల సహాయం తీసుకోనున్నారు.
Covid Care in Ap: దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు రాష్ట్రంలో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Ys jagan on lockdown: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రల్లో కూడా లాక్డౌన్పై ఒత్తిడి వస్తున్న నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని బట్టి..
AP Government: కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 40 బెడ్స్ ఆసుపత్రుల్ని కోవిడ్ ఆసుపత్రులుగా మార్చడమే కాకుండా..ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది.
Covid Review: కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల లభ్యతపై సమీక్షించింది. ఎక్కడా ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.