Nara Lokesh Comments: ఏపీలో టీడీపీ పండుగ కన్నులపండువగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒంగోలు వేదికగా మహానాడు సాగుతోంది. ఇందులో పలు కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
M.Nageswararao Twit: ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ చేసి ట్వీట్ సంచలనంగా మారింది. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
TDP Mahanadu: ఆంధ్రప్రదేశ్లో పసుపు పండుగ కొనసాగుతోంది. ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో కీలక తీర్మానాలను నేతలు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు కీలక తీర్మానాలను మహానాడు ముందుకు తీసుకొచ్చారు.
CM Jagan Tour: దావోస్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలవుతోంది.
Revanth Reddy: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ రగడ కొనసాగుతోంది. బేగంపేట బీజేపీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు సంధించారు.
AP High court: ఏపీ రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ సీనియర్, మాజీ మంత్రి నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
konaseema protest: పచ్చటి చెట్ల మధ్య ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా..ఇప్పుడు భగ్గుమంటోంది. జిల్లా పేరు మార్చవద్దని కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
CM Jagan tour: నవ్యాంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ టూర్ కొనసాగుతోంది. ఏపీ పెవిలియన్లో ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను వివరించారు.
Vishwaroop Comments: కోనసీమ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న ఆందోళనకారుల నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది.
Taneti Vanitha comments: కోనసీమ జిల్లాలో అలజడి కొనసాగుతోంది. జిల్లా పేరును మార్చొద్దంటూ జరిగిన నిరసన నిన్న హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆయన ఇల్లు ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులు దగ్ధమైయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
AP Govt: విశాఖ రుషి కొండ తవ్వకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఇదివరకే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Konaseema: ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళలాడే కోన సీమ..ఆందోళనలతో అట్టుడుకుతోంది. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు అప్రమత్తమైయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Intelligence Alert: భారత్లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.