CM Jagan Tour: దావోస్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టూర్ను కొనసాగిస్తున్నారు. రెండురోజూ కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశమవుతారని సీఎంవో అధికారులు తెలిపారు.
CM Jagan Tour: నవ్యాంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ బృందం భేటీ అవుతోంది. రాష్ట్ర పరిస్థితులను వారికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
Pawan Kalyan: పెట్రోల్,డీజిల్పై సుంకం పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే..మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Jc Prabhakar Reddy: ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్గా ఉన్నాయి. అధికార,విపక్షాలు నువ్వానేనా అన్నట్లు ప్రజల్లోకి వెళ్తున్నాయి. గడప గడపకు పాలన అంటూ వైసీపీ క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Jagga Reddy Comments:తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రగడ కొనసాగుతోంది. దేని ఆధారంగా చేసుకుని అధికార పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయని విపక్షాలు మండిపడుతున్నాయి.
Buggana on Yanamala: సీఎం జగన్.. దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. కొందరూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు.
Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీతో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి భేటీ అయ్యారు.
Lokesh Comments: ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీనిపై అధికార, విపక్ష పార్టీ నేతలు మాటల యుద్దానికి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Pawan kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. వచ్చే ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు ఏపీపై దృష్టి పెట్టిన ఆయన..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేశారు. జనసైనికుల్లో జోష్ నింపేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పవన్ పర్యటించారు.
Somuveer Raju Letter: ఆంధ్రప్రదేశ్లో వరి అంశం మంటలు పుట్టిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు దోపిడీని అరికట్టాలని లేఖలో తెలిపారు.
Chandra Babu Comments: రాయలసీమ జిల్లాల్లో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈక్రమంలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. జగన్ ఇలాకాలో సమర శంఖం పూరించిన ఆయన..ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. టూర్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Jagan Kcr Deal: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఏపీలోని మొత్తం నాలుగు సీట్లు అధికార వైసీపీకి దక్కనుండగా.. తెలంగాణలోని మూడు స్థానాలు టీఆర్ఎస్ పార్టీనే గెలుచుకోనుంది.
AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీనియర్ ఐపీఎస్లకు స్థాన చలనం కల్గించింది. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమానికి ఎల్వీకే రంగారావు, ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్ బాబు బదిలీ అయ్యారు.
Ravela resign: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలని పావులు కదుపుతున్నారు. అగ్ర నేతల టూర్తో నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.
Babu Class: ఏపీలో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశమవుతూ పార్టీ విధానాలను వివరిస్తున్నారు. కింది స్థాయి శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లాల పర్యటలను షురూ చేసి చంద్రబాబు..కుప్పంలో విస్తృతంగా పర్యటించారు.
CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న వీరిని రాష్ట్ర ద్రోహులు అని అనాలా లేక దేశ ద్రోహులని అనాలా అని ప్రశ్నించారు.
CM Kcr Stategy: తెలంగాణలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతోందా..? రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి. గత రికార్డును సీఎం కేసీఆర్ బ్రేక్ చేస్తారా..? ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి..?
CM Jagan Serious: అవినీతిపై ఉక్కుపాదం తప్పదన్నారు సీఎం వైఎస్ జగన్. ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడినే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈమేరకు అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమీప బంధువు కొండారెడ్డి అవినీతిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.