Mental Stress: సాఫీగా సాగే జీవితంలో... అలజడి... మానసిక ఒత్తిడి... నిరాశ... నిస్పృహలతో మానసికంగా కుంగిపోతున్నారు. పాజిటివ్ గా ఆలోచించలేకపోతున్నారు. సమస్య ఏదైనా సరే సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. తమకు తాముగా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ... అలాంటి ఆలోచన చేయడంలేదు... ఇంట్లో చెప్పుకోలేకపోతున్నారు. బయట స్నేహితులతోనూ పంచుకోలేకపోతున్నారు. దీంతో బలన్మరణాలకు పాల్పడుతున్నారు. జీవితాన్ని మార్చుకునేందుకు పాజిటివ్ ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు.
Samarlakota Blast News: కాకినాడ జిల్లా సామర్లకోటలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరి కెనాల్ సమీపంలో ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది కూలీలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.
Krishna River Boating: దిన దిన గండం నూరెళ్ల ఆయుష్షుగా ఉంది ఈ లంక గ్రామాల పరిస్థితి. సరైన రవాణా సదుపాయం లేక పడవలను ఆశ్రయిస్తున్నారు అక్కడ గ్రామస్తులు. అయితే పడవ ప్రయాణంలో ప్రయాణికల భద్రతను పడవ యాజమానులు పట్టించుకోవడ లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు పడవ యజమానులు సరైన జాగ్రత్తలు తీసుకొంటున్నారో లేదో చూడాల్సిన అధికారులు ఈ వ్యవహారంలో నిర్లిప్తతగా వ్యవహరిస్తున్నారు.
Nara Lokesh Birthday: నారా లోకేష్.. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసినా.. ఏపీ పాలనలో తనదైన ముద్ర వేసారు. ఎక్కడైతే ఓడిపోయాడో.. అక్కడి నుంచే నిలవడమే కాదు.. గెలిచి చూపించాడు. ఓటములు విజయానికి బావుటా అని చెప్పినా నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. అంతేకాదు తడపడ్డా.. చివరకు నిలబడ్డాడు.
Nandyal Bus Fire Accident: గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను బస్సు ప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఒక దాని తర్వాత మరొకటి వరుసగా బస్సులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం జరిగింది.
Prabhala Theertham:కనుచూపుమేర పరచుకున్న పచ్చదనం… కనువిందుచేసే కొబ్బరిచెట్లు… మధ్యలో ఏకాదశరుద్రులను కొలువుదీర్చి పూజించే అరుదైన ఘట్టం… సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకం.కోనసీమలో 11 గ్రామాల ప్రజల భాగస్వామ్యంతో ప్రభలతీర్థం వైభవాన్ని సంతరించుకుంది. తొలిసారిగా రాష్ట్రపండుగగా జరిగిన ప్రభలతీర్థంలో ప్రజల అత్యుత్సాహంతో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాటకు దారితీసింది. అదృష్టవశాత్తు ఇబ్బందికర పరిస్థితి దూరమైంది. ప్రభల తీర్థంలో ఎవదీ వైఫల్యం.. అధికార యంత్రాంగం ఏంచేసింది? ఉత్సవాల్లో ఎవరి ప్రాత్ర ఎంత?
Antarvedi: గత ప్రభుత్వ హయాములో కొన్ని ఆలయాలపై వరుస దాడులు జరిగాయి. అయితే వైసీపీ అధినేత స్వతహాగా క్రిష్టియన్ కావడంతో ఈ దాడులు ఆయన కనుసన్నల్లో జరిగాయనేది ప్రస్తుత పాలక పక్షం అప్పటి ప్రతి పక్షం ఆరోపించాయి. మరోవైపు తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేసేందుకే కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని వైసీపీ చెబుతూ వచ్చింది. ఏది ఏమైనా అప్పుడు జరిగిన అంతర్వేది రథం శకకాల ఘటన ఏపీని ఓ కుదేపు కుదేపిసింది.
Sankranthi School holidays: నూతన యేడాదిలో తొలి పండగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ గా ఘనంగా జరుపుకుంటారు. అంతేకాదు ఈ పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి దేశ, విదేశాల నుంచి సొంత ఊరిలో పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తాజాగా సెలవులను ప్రకటించింది.
Scrub typhus New Virus: ఆంధ్ర ప్రదేశ్ ను గత కొన్ని రోజులుగా వర్షాలు వణికిస్తున్నాయి. ఒక దాని తర్వాత మరొక తుపాను ఏపీ ప్రజలను వెంటాడుతుంది. అది మరకముందే ఏపీ వాసులను ఓ కొత్త వైరస్ వణికిస్తోంది. ఇది కుడితే అంతే సంగతులని చెబుతున్నారు.
Telangana Toofan Effect: మొంథా తుపాను ఎఫెక్ట్ తో తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Telugu States Rain Alert Live: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో ఏపీకి మంతా తుపాను దూసుకువస్తోంది. ఈ యేడాది అత్యంత బలమైన తుపానుగా మారబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నాలుగు రోజులు పాటు ఏపీలో భీకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు తెలంగాణను వర్షాలు ముంచెత్తనున్నాయి.
AP Rains: అల్ప పీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ ను కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయు గుండంగా మారడంతో తెలంగాణతో పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి వరకు ఎండ ఉన్న చోట ఒక్కసారిగా పిడుగుపాటు వర్షాలతో తడిసి ముద్దవుతున్నారు.
School Holidays in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ ని ఈశాన్య ఋతు పవనాలు వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యాహ్నం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
AP Rain alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అది వాయు గుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather Report: తెలుగు రాష్ట్రాలను వానలు వదిలేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో అక్టోబరు 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. పశ్చిమ దిశగా కదులుతూ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో రాబోయే వారం మొత్తం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం ప్రకటించింది.
PM Narendra Modi Visit Srisailam: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం (రేపు) ఏపీలో పర్యటించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాన మంత్రి పర్యటన సాగనుంది. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమాన్రాశయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు.
Chandra Grahanam Effect Temples Closed: తెలుగు రాష్ట్రాలు సహా భారత దేశం అంతటా చంద్ర గ్రహణం ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, వేములవాడ, కనకదుర్గమ్మ, బాసర సహా అన్ని ఆలయాలను మూసివేస్తున్నారు.
AP Minister Nara Lokesh Met Prime Minister Narendra Modi: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ .. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటి అయ్యారు. ఈ సందర్బంగా వీళ్లిద్దరి మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు.. తాజాగా జీఎస్టీ రేట్లు తగ్గింపు వంటివి చర్చకు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.