Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం గతంలో ఎప్పుడు లేనంతగా గతి తప్పాయి.చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. సీఎం జగన్ కు అదే స్థాయిలో తమ్ముళ్లు కౌంటరిస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.
Chennupati Gandhi: విజయవాడ పడమటలంకలో దారుణం జరిగింది. వినాయక చవితి ఉత్సవాల వివాదంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిపై దాడి జరిగింది. ఇనుపుచువ్వతో కొందరు దుండగులు విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటు గాంధీపై దాడి చేశారు. ఏకంగా కంట్లో పొడిచేశారు.
Chandrababu: ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందా..? రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నాయా..? తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నాయా..? చంద్రబాబు, లక్ష్మణ్ వ్యాఖ్యలు దేనికీ సంకేతం..?
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఏపీ రాజకీయాలు.. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుకు సంబంధించి కమలం పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుని ఎన్ని జాకీలు పెట్టి లేపాలనుకున్నా..పవన్ కళ్యాణ్ కు సాధ్యం కాదని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నాడు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తానంటే..చంద్రబాబు ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు.
Chandrababu: ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్గా ఉన్నాయి. అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైసీపీపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Chandrababu: గుంటూరు జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేబ్రోలులో జాతీయ జెండాను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎగురవేశారు. ఈసందర్భంగా తన విజన్ను ప్రకటించారు.
Sajjala comments: తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని సజ్జల ఎద్దేవా చేసారు.
CM JAGAN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి శని, ఆదివారాల్లో కీలక పరిణామాలు జరిగాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకేసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. కాని ఇద్దరు ఒకే సమావేశానికి మాత్రం హాజరు కాలేదు.
తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని వ్యవహార శైలి చర్చకు దారి తీస్తోంది. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్..చంద్రబాబుకి ఇచ్చేందుకు బొకేను నాని చేతికిస్తుంటే..నిరాకరించడం విశేషం. ఇదే ఇప్పుుడు చర్చనీయాంశంగా మారింది.
Kesineni Nani:ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు షాకిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. కేశినేని నాని వ్యవహారం హాట్ హాట్ గా మారింది.
Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఒకే రోజు ఉంది. ఇద్దరికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో రాజకీయ బద్ద విరోధోలుగా ఉన్న సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదిక పంచుకుంటారని అంతా భావించారు.
Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార, విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా సీఎం జగన్ ఆపరేషన్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లే సాధించడమే టార్గెట్ గా పని చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. కుప్పంలోనూ గెలవబోతున్నామని చెబుతూ వస్తున్నారు
Lakshmi Parvathi reaction on Uma Maheshwari Death: ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణం మీద తాజాగా లక్ష్మీపార్వతి స్పందించారు.ఈ విషయంలో ఆమె అనేక సంచలన ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.