Dhaba Owner Murder Case: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమానిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు చేసుకుంది. హత్య చేసిన అనంతరం నిందితులు మృతుడి కారులోనే పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Young Boy Murder in Medchal: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్లో ఓ యువకుడు చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయాడు. తమ కూతురిని ప్రేమించాడని.. బాలిక తల్లిదండ్రులు ప్రైవేట్ పార్ట్స్లో కారం పెట్టి చితకబాదారు. వివరాలు ఇలా..
Thailand Rare Animals Smuggling: థాయ్లాండ్ను వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగ్ను చెక్ చేయగా.. చెన్నై కస్టమ్ అధికారులు షాక్కు గురయ్యారు. ఆ బ్యాగ్ నిండా పాము పిల్లలు, అరుదైన జాతికి చెందిన చిన్న జంతువులు ఉండడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. పూర్తి వివరాలు ఇలా..
Uttar Pradesh Crime News: రాత్రి వేళ స్నేహితుడితో వాకింగ్కు వచ్చిన ఓ యువతి పట్ల ముగ్గురు యువకులు దారుణంగా ప్రవర్తించారు. స్నేహితుడిని కొట్టి.. తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించి.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి రూ.20 కోట్లు ఇవ్వ కుంటే చంపేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ వివరాలు..
Nellore Murder Case: నెల్లూరు కావలిలో బంగారం కోసం ఓ యువకుడు వృద్ధురాలిని హత్య చేశాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాను పనిచేస్తున్న ఇంట్లోనే బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Karnataka Road Accident Latest Updates: ఆగి ఉన్న ట్యాంకర్ను టాటా సుమో ఢీకొనడంతో కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది మృతి చెందారు. పండగకు సొంతూరుకు వచ్చిన కూలీలు.. కర్ణాటకకు తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Country Bomb Exploded in Mouth: బాగా మద్యం తాగిన మైకంలో ఉన్న చిరంజీవి అనే వ్యక్తి తన చేతికి అందిన నాటు బాంబును నోట్లో పెట్టుకుని కొరికాడు. తాగిన మైకంలో ఉన్న వ్యక్తి నాటు బాంబు నోట్లో పెట్టుకుని కొరకడంతో పేలుడు సంబవించింది అని సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Rajamahendravaram Crime: రాజమండ్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో చెడు వ్యసనాలకు బానిసైన బాలిక.. పెంచిన తల్లిని హత్య చేసింది. ఈ ఘటనలో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా..
ఎన్ని చట్టాలు అమల్లో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలు విద్యావంతులు కూడా చేయటం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇలాంటి ఘటన మన హైదరాబాద్ లో జరిగింది.
Hyderabad Crime News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు కుమార్తెలకు స్లీపింట్ టాబ్లెట్స్ వేసి చంపేసి.. తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో చోటు చేసుకున్న ఈ విషాదఘటన వివరాలు ఇలా..
Penumuru Minor Girl Death Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృస్టించిన పెనుమూరు మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసుపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విచారణలో వెలుగుచూసిన అంశాలను ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
Bus Catches Fire near Mettupalayam: తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగగా.. 57 మంది తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. పూర్తి వివరాలు ఇలా..
Fire Accindet In Mumbai: ముంబైలో శుక్రవారం తెల్లవారుజామున ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. మంటల భారీగా వ్యాపించడంతో భవనంలోని నివాసితులు టెర్రస్పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Kadapa Constable Family Death: భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్. ఈ దారుణ ఘటన కడపలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగానే కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Crime News: సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న 2 అంతస్తుల భవనం నుండి తల్లి బిడ్డ కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో చోటుచేసుకుంది. ఆ మహిళ అత్త కుప్పమ్మ , ఆడపడుచు కుమారి వేధింపులు తట్టుకోలేకే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Bike Theft Cases: విశాఖపట్నం: చోరీకి గురవుతున్న బైకుల వెనుక సినిమా తరహాలో క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి అని తెలిస్తే ఎవరైనా షాక్కి గురవ్వాల్సిందే. ఏజెన్సీతో పాటు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో బైకులు దొంగిలించి, ఆ తరువాత వాటిని తీసుకెళ్లి అనుమానం రాకుండా ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేసినట్టు అల్లూరి జిల్లా కొయ్యూరు పోలీసులు తెలిపారు.
Man Dies While Running on Treadmill: ట్రెడ్మిల్పై రన్నింగ్ చేస్తూ.. 19 ఏళ్ల యువకుడు ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. జిమ్లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డు అయ్యాయి. ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా..
వానకాలంలో వేడివేడిగా మొక్కజొన్న తినటం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా కాల్చిన కంకులు తినటం అంటే మాములుగా ఉండదు. కానీ తెలంగాణలో రోడ్ల పక్కన కాల్చే వాళ్ళు వాడే బొగ్గు శ్మశానంలో శవాలను కాల్చిన బొగ్గు అంట.. !
Two Separate Road Accidents in Andhra Pradesh: అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో శుక్రవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ 9 మంది మంది ప్రాణాలు కోల్పోగా.. 10 గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.