కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 40 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
Farm Bills 2020: భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై నిరసనగా వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్, హరియాణ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు రాజధాని సరిహద్దుల వద్ద క్యాంపులు వేసుకుని మరి నిరసన వ్యక్తంచేస్తున్నారు. వీరికి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.
Telangana: 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతులకు కనిష్ట మద్దతు ధర అందించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.7500 కోట్ల మేరా నష్టం ఏర్పడినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో కేవలం వరి కొనుగోలు వల్లే సుమారు రూ.3,935 కోట్ల మేరా నష్టం వాటల్లినట్టు తెలిపింది ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేసిన లేఖను రైతులందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ( Farm laws ) రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 22 రోజులుగా ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఉద్యమంలో అన్నదాతలు పడుతున్న కష్టాలను చూసి తట్టుకోలేక సంత్ రామ్సింగ్ (65) అనే సిక్కు మతగురువు తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వామపక్ష అతివాదులు, సానుభూతి పరులు హైజాక్ చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి (central government) ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించింది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు చేస్తున్న ఆందోళనలు (Farmer protests) 17వ రోజుకు చేరుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 16 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ చట్టాలపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం భారత్ బంద్ అనంతరం ఆందోళనను విరమింపజేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
Rahul Gandhi :రైతు నేతల పిలుపు మేరకు ఇవాళ భారత్ బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి బంధ్కు ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్ (Bharat Bandh) కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని విపక్ష పార్టీలు, వామపక్షాలు, (opposition partys support bharat bandh) కార్మిక సంఘాలన్నీ మద్దతునిచ్చాయి.
రెండో విడత రైతుబంధు సాయం ప్రతీఒక్క రైతుకు అందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 7వ తేదీవరకు రైతుబంధు ( Rythu Bandhu Scheme) రెండో విడత ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
KTR Khamma Tour: తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కేటీఆర్ టీమ్కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జలక్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కేటీఆర్ మిత్ర బృందం ప్లకార్డులు ప్రదర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.