Nashik Bus Accident: మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి.. 10 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు.
Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఘోరం జరిగింది. అర్దరాత్రి తర్వాత పెను విషాదం చోటు చేసుకుంది. ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు వచ్చాయి. నిమిషాల్లోనే పరిశ్రమ మొత్తం వ్యాపించాయి.
Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఘోరం జరిగింది. అర్దరాత్రి తర్వాత పెను విషాదం చోటు చేసుకుంది. ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు వచ్చాయి.
Three peoples dead in fire accident at Chittoor. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనమయ్యారు.
8 killed and several injured in Secunderabad Fire Accident. సోమవారం రాత్రి సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
7 killed and several injured in Secunderabad Fire Accident. సోమవారం రాత్రి సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
Delhi Fire Breaks Out: Fire Breaks Out at Cloth Shop in Chandni Chowk Area, 35 fire tenders spot. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చాందినీ చౌక్లోని ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి.
Delhi fire accident: దేశ రాజధాని న్యూఢిల్లీలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని నంగ్లాయ్లో ఉన్న పీవీసీ వ్యర్ధాలు నిల్వ ఉంచే ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఆ ప్రాంతమంతా విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 13 ఫైర్ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేశారు
Fire Accident In Hyderabad: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శ్రీధర్ కెమికల్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్లు పేలడంతో పెద్దెత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
Luthiana Fire Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Bhoiguda fire mishap: బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.