Karnataka: కరోనా రోగులకు బెడ్స్ లేక ఇబ్బంది పడుతుంటే..కొందరేమో బెడ్స్ ఖాలీ చేయడం లేదు. కోవిడ్ నుంచి కోలుకున్నా సరే..ఇంటికెళ్లే మాటే ఎత్తడం లేదు. ఫలితంగా ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారు.
COVID-19 Lockdown In India: ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్పై విజయం సాధించడానికి లాక్డౌన్ విధిస్తున్నారు.
INS Vikramaditya: భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ సిబ్బంది మొత్తం సురక్షితంగా బయటపడ్డారు.
Karnataka: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా కర్నాటకలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులో పరిస్థితి మరీ ఘోరంగా మారుతోంది.
Corona second wave: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ పెరుగుతున్నట్టే కన్నడ నాట కోరలు చాస్తోంది. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతుండటంతో విధించిన నైట్ కర్ఫ్యూపై సందేహాలు వస్తున్నాయి. పగలు వదిలేసి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే లాభమేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
Lockdown again: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర తరువాత అత్యధికంగా కరోనా కేసులు కర్నాటకలో నమోదవుతున్నాయి. ప్రజలు మాట వినకపోతే లాక్డౌన్ విధించాల్సి వస్తుందనే హెచ్చరికలు చేస్తోంది ప్రభుత్వం.
Karnataka: కరోనా వైరస్ మరోసారి పేట్రేగుతోంది. కర్ణాటకలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. అప్రమత్తమైన ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే బెంగళూరులో ఎంట్రీ అంటోంది.
Karnataka: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర తరువాత కర్నాటకలో కేసుల సంఖ్య పెద్దఎత్తున పెరుగుతోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
Karnataka BJP demands D K Shivakumar's resignation: బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ మంత్రి రమేష్ జర్కిహోలికి సంబంధించిన సెక్స్ స్కాండల్ వీడియోలో కనిపించిన మహిళ తన కుటుంబంతో ఫోన్లో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికే శివకుమార్ని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పిన ఆడియో టేప్ (Audio tapes leaked) బయటికి లీక్ అయింది.
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ప్రఖ్యాత లగ్జరీ ట్రైన్ గోల్డెన్ ఛారియట్ తిరిగి ప్రారంభమైంది. ఈ ట్రైన్లో ప్రయాణమంటే రాజభోగమే. రాజ భోగాల్ని తలపించే లగ్జరీ ఉంటుంది. స్పెషల్ ప్యాకేజ్ ద్వారా బుక్ చేసుకుని దక్షిణ భారతదేశ పర్యటన, ముఖ్యంగా గోవా సౌందర్యాన్ని తిలకించవచ్చు.
South Africa Strain: మొన్న కరోనా వైరస్..నిన్న బ్రిటన్ కరోనా స్ట్రెయిన్..ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కరోనా స్ట్రెయిన్ కలకం రేపుతోంది. కర్ణాటకలో ఇద్దరికి సౌతాఫ్రికా స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆందోళన ప్రారంభమైంది.
Dog Gets Locked Inside Toilet With A Leopard In Karnataka: ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని అంటారు. ఈ కుక్క విషయంలో అది జరిగిందంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
Reasons behind Actress Jayashree Ramaiah suicide: జయశ్రీ రామయ్య ఆత్మహత్య కన్నడ సినీ పరిశ్రమలో కలకలంరేపింది. డిప్రెషన్ ప్రాణాలు హరిస్తుందని తెలుసు కానీ మరీ ఇంతలా జయశ్రీని యుక్త వయస్సులోనే చంపేస్తుందని అనుకోలేదని ఆమె సన్నిహిత మిత్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Jayashree death mystery: కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షో మాజీ కంటెస్టంట్ జయశ్రీ రామయ్య సోమవారం (జనవరి 25) మధ్యాహ్నం తన నివాసంలో శవమై కనిపించింది. ఆదివారం రాత్రే నటి తన నివాసంలో ఉరివేసుకున్నట్లు తెలిసింది.
Shivamogga blast live Updates: కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకున్న క్వారీ పేలుడులో ( Shivamogga quarry blast) ఇప్పటివరకు 9 మంది మృతదేహాలు వెలికితీసినట్టు శివమొగ్గ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఆరుగురు బిహార్కి చెందిన వలస కూలీలే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
Karnataka road accident news: బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా గాయపడిన ఏడుగురిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Cobra attack: పామును పట్టుకో బోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. రెప్పపాటుకాలంలో తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది..లేదంటే రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయేవాడు..
Union Minister Shripad Naik injured in accident | కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ గాయపడగా, ఆయన భార్య, సమీప అనుచరుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీపాద్ నాయక్ భార్య విజయ నాయక్, పీఏ దీపక్ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ వాళ్లు తుదిశ్వాస విడిచినట్టు పోలీసులు నిర్ధారించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.